Home » Kanniyakumari
రాహుల్ గాంధీ తలపెట్టిన భారత్ జోడో యాత్ర బుధవారం (సెప్టెంబర్ 7,2022) సాయత్రం ప్రారంభం అయ్యింది. తమిళనాడులోని కన్యాకుమారిలో సాయంత్రం 5 గంటలకు రాహుల్ తన యాత్రను ప్రారంభించారు. తన ముందు పార్టీ సేవా దళ్ శ్రేణులు కదం తొక్కుతూ సాగగా.