Home » Kapil Wadhawan
దేశంలో బ్యాంకింగ్ రంగంలోనే అతిపెద్ద కుంభకోణం బయటపడింది. 17 బ్యాంకులను నిండా ముంచిన ముగ్గురు వ్యాపారవేత్తలు ఏకంగా..రూ.34,615 కోట్ల స్కామ్ చేసినట్లుగా సీబీఐ దర్యాప్తులో తేలింది. దీనికి సంబంధించి DHFL సంస్థ మాజీ సీఎండీ కపిల్ వాధ్వాన్, డైరెక్టర్ �
బ్యాంకు మోసాలకు సంబంధించి సీబీఐ ఇప్పటివరకు నమోదు చేసిన అతిపెద్ద మోసపు కేసు ఇదే. ఇంతకుముందు సీబీఐ నమోదు చేసిన అత్యంత విలువ కలిగిన బ్యాంకు కేసు ఏబీజీ షిప్యార్డుకు సంబంధించింది. రూ.22,842 కోట్ల మోసం గురించి ఈ కేసు నమోదైంది.