Kapila

    దక్షిణాది కుంభమేళా : కర్ణాటకలో నేటి నుంచి 3 రోజులు

    February 17, 2019 / 04:30 AM IST

    మైసూరు: దక్షిణాది కుంభమేళా ఆదివారం నుంచి కర్ణాటక లో ప్రారంభమవుతుంది.  మైసూరు సమీపంలోని టీ.నరసీపుర పట్టణం వద్ద కావేరి, కపిల, స్పటిక  నదుల సంగమం వద్ద నేటి నుంచి 3 రోజుల పాటు కుంభమేళా జరుగుతుంది. దక్షిణాది కుంభమేళాగా పేరు గాంచిన ఈవేడుక కోసం ప్�

10TV Telugu News