Home » Karanam-Munasabu
Telangana Revenue act 2020: సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన కొత్త రెవెన్యూ చట్టం తహశీల్దార్లు, ఆర్డీవోల అధికారాల్లో కోత పెట్టింది. కొత్త రెవెన్యూ చట్టం అమల్లోకి వచ్చాక ప్రస్తుతమున్న ఎమ్మార్వోలంతా జాయింట్ సబ్ రిజిస్ట్రార్లుగా వ్యవహరించనున్నారు. వ్యవసాయ భూముల�