Home » Karimnagar
కరీంనగర్ జిల్లా..తిమ్మాపూర్ మండలం ఆలగనూరు సమీపంలో కాకతీయ కాలువలో ఓ కారు కొట్టుకొచ్చింది. అలా కొట్టుకొచ్చిన కారులో మూడు మృతదేహాలు ఉన్నాయి. రెండు మృతదేహాలు అని పోలీసులు మొదట్లో భావించారు. కానీ కారును కాలువ నుంచి గట్టుపైకి వెలికి తీసిన తర�
కరీంనగర్ జిల్లా అలుగునూర్ బ్రిడ్జిపై ప్రమాదం జరిగింది. కారు బ్రిడ్జిపై నుంచి లోయర్ మానేరు నదిలో పడింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందారు.
కరీంనగర్ రాధిక హత్య కేసులో జర్మన్ టెక్నాలజీని ఉపయోగించి అధికారులు కీలక ఆధారాలు సేకరించారు. త్రీడీ స్కానర్ సాయంతో కీలక ఆధారాలను స్వాధీనం చేసుకున్నారు.
ఎంతో కష్టపడి కట్టుకున్న ప్రాజెక్టుల్లోని నీటిని ఎప్పటికప్పుడు తోడి పోసుకుని రిజర్వాయర్లను నింపుతూ.. గోదావరి నీళ్లు చుక్క కూడా వృథా పోకుండా చూడాల్సిన బాధ్యత ఇంజనీర్లదే అని సీఎం కేసీఆర్ తెలిపారు.
కరీంనగర్ రాధిక హత్య కేసులో జర్మన్ టెక్నాలజీని ఉపయోగించి కీలక ఆధారాలు సేకరించారు అధికారులు. త్రీడీ స్కానర్ సాయంతో కీలక ఆధారాలను స్వాధీనం చేసుకున్నారు. సీపీ కమలహాసన్ రెడ్డి సెలవు రద్దు చేసుకుని కరీంనగర్ వచ్చారు. మరోవైపు హంతకుడు కోసం ఎని
కరీంనగర్ జిల్లాలో దారుణంగా హత్యకు గురయిన రాధిక హత్య మిస్టరీ వీడడం లేదు. ప్రత్యేక బృందాలతో దర్యాప్తు చేస్తున్నప్పటికీ.. హంతకులను గుర్తించలేకపోతున్నారు. అనుమానితులను అదుపులోకి తీసుకున్నప్పటికీ.. ఎలాంటి పురోగతి కనిపించడం లేదు. పక్కా ప్లాన్�
కరీంనగర్ నడిబొడ్డున జరిగిన ఇంటర్ విద్యార్థిని రాధిక మర్డర్ మిస్టరీగా మారింది. రాధిక ఇంట్లో రెండేళ్ల కింద ఓ యువకుడు అద్దెకు ఉండేవాడు. అతడే ఈ ఘాతుకానికి పాల్పడినట్లు పోలీసులు భావిస్తున్నారు.
కరీంనగర్ జిల్లా కేంద్రంలో కొత్తగా నిర్మించిన ఐటీటవర్ ను ఈ నెల(ఫిబ్రవరి 18, 2020)వ తేదీన ఉదయం 10 గంటలకు రాష్ట్ర ఐటీ, మున్సిపల్ శాఖల మంత్రి కేటీఆర్ చేతులమీదుగా ప్రారంభించనున్నట్టు బీసీ సంక్షేమశాఖ మంత్రి గంగుల కమలాకర్, రాష్ట్ర ప్రణాళికాసంఘం ఉ�
కరీంనగర్ జిల్లా ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఇంటర్ విద్యార్థిని రాధికను దారుణంగా చంపేశాడు ఓ ప్రేమోన్మాది. ఇంట్లోనే ఈ దారుణానికి ఒడిగట్టాడు. 2020, ఫిబ్రవరి 10వ తేదీ సోమవారం జరిగిన ఈ ఘటన తీవ్ర కలకలం రేపింది. సమాచారం తెలుసుకున్న మంత్రి గంగుల ఘటనాప్రద
కరీంనగర్ జిల్లా విద్యానగర్ లో దారుణం జరిగింది. ఓ ఇంటర్ విద్యార్థిని దారుణ హత్యకు గురైంది. మృతురాలిని రాధికగా గుర్తించారు. సోమవారం(ఫిబ్రవరి 10,2020) సాయంత్రం రాధిక