Home » Karimnagar
కరీంనగర్ లో కరోనా కలకలం రేగింది. ఇండోనేషియాకు చెందిన 10మంది సహా ముగ్గురిలో కరోనా వైరస్ లక్షణాలు కనిపించాయి. వారంతా ఇటీవలే రైలు మార్గంలో కరీంనగర్ జిల్లాకు
కొత్తగా తెలంగాణకు బీజేపీ అధ్యక్షుడిగా నియమితులైన బండి సంబయ్ కుమార్ గురువారం(మార్చి-12,2020) ఢిల్లీలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా,బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాని కలిశారు. అమి
తెలంగాణ బీజేపీ ప్రెసిడెంట్ గా బండి సంజయ్ కుమార్ నియమితులయ్యారు.ఈ మేరకు కేంద్ర బీజేపీ అధిష్ఠానం బుధవారం(మార్చి-11,2020) ఆయన పేరును ఖరారు చేసింది. బండి సంజయ్ను రాష్ట్ర అధ్యక్షుడిగా నియమించినట్లు ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జయప్రకాశ్ నడ్డా ప్రకటి�
కరీంనగర్ జిల్లాలో సంచలనం రేపిన ఇంటర్ విద్యార్థిని రాధిక(16) హత్య కేసులో ఊహించని ట్విస్ట్. మిస్టరీగా మారిన రాధిక కేసులో కొత్త కోణం వెలుగులోకి వచ్చింది. ఈ కేసులో
కోవిడ్ – 19 (కరోనా) వైరస్ వ్యాప్తి కారణంగా..చైనాలో చిక్కుకపోయిన 76 మంది భారతీయులను క్షేమంగా భారత వైమానిక దళం ప్రత్యేక విమానంలో తీసుకొచ్చింది. ఇందులో విదేశీ పౌరులు కూడా ఉన్నారు. కర్నూలుకు చెందిన జ్యోతి ఉన్నారు. జ్యోతి సురక్షితంగా ఢిల్లీకి చేరు�
ఆడబిడ్డలపై జరుగుతున్న అఘాయిత్యాలు..అత్యాచారాల పర్వం ఆగటంలేదు. ఎన్ని చట్టాలు వచ్చినా కామాంధుల ఎన్ కౌంటర్లు జరిగినా మనుష్యుల్లో మాత్రం మృగత్వం బుసలుకొడుతూనే ఉంది. కామంతో కళ్లు మూసుకుపోయిన మొత్తం ముగ్గురు మృగాళ్లు అన్నెం పున్నెం ఎరుగని..పసి
కరీంనగర్ జిల్లా విద్యానగర్కు చెందిన ఇంటర్ విద్యార్థిని రాధిక హత్య కేసు మిస్టరీగా మారింది. జర్మన్ టెక్నాలజీ వాడినా… 8 బృందాలుగా విడిపోయి గాలిస్తున్నా… అలాగే పై అధికారులు సైతం సెలవులు రద్దు చేసుకుని హత్యకేసుపై ఫోకస్ పెట్టినా… ఎల�
ఒక్క కారు ప్రమాదం. ఎన్నో అనుమానాలు. సాక్షాత్తు ఓ ఎమ్మెల్యే బంధువులు 20 రోజులుగా కనిపించకపోయినా.. ఎక్కడా అలజడి లేదు. సడెన్గా కాలువలో శవాలై తేలిన తర్వాత
కరీంనగర్ జిల్లా..తిమ్మాపూర్ మండలం ఆలగనూరు సమీపంలో కాకతీయ కాలువలో ఓ కారు కొట్టుకొచ్చిన కేసులో కొత్త ట్విస్ట్ చోటు చేసుకుంది. కారులో మృతి చెందిన నారెడ్డి సత్యనారాయణ రెడ్డి కుటుంబం మిస్సింగ్ విషయంలో వారి గుమాస్తా నర్శింగ్ కొత్త విషయాలను వె
కరీంనగర్ జిల్లా కాకతీయ కాల్వలో కారు బయటపడటం అందులో 3 మృతదేహాలు ఉండటం సంచలనమైంది. మృతులు పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి బంధువులు కావడం