Home » Karimnagar
మేడ్చల్ జిల్లా, జవహర్ నగర్, డెంటల్ కాలేజీ వెనుకున్న గబ్బిలాల పేట డంపింగ్ యార్డ్ లో సోమవారం బయటపడ్డ 3 మృతదేహాలపై అనేక అనుమానాలు తలెత్తుతున్నాయి. వీరిని కరీంనగర్ కి చెందిన వారుగా గుర్తించారు. వీరి మృతికి కారణాల పై పోలీసులు విచారణ జరుపుత�
కరీంనగర్ జిల్లాలో కరోనా వ్యాప్తికి కారకులైన పది మంది ఇండోనేసియన్లతో పాటు వారికి సహకరించిన మరో ఐదుగురిపై కేసు నమోదు చేసినట్లు కరీంనగర్ పోలీసులు తెలిపారు. మార్చి 14న కరీంనగర్కు వచ్చిన ఇండోనేసియన్లు కరోనా వ్యాప్తి నియంత్రణ చర్యలకు విరుద్ధం�
దేశవ్యాప్తంగా విజృంభించిన కరోనా వైరస్ మహమ్మారి వ్యాప్తిని కట్టడి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసింది. కరోనా కట్టడికి అనేక చర్యలు చేపట్టిన
ప్రపంచవ్యాప్తంగా పంజా విసురుతున్న కరోనా వైరస్ మహమ్మారి మన దేశంతో పాటు తెలుగు రాష్ట్రాల్లోనూ ప్రతాపం చూపిస్తోంది. ఢిల్లీ మర్కజ్ సదస్సు తర్వాత ఒక్కసారిగా
కరోనా పాజిటివ్ కేసు బయట పడిన కరీంనగర్లో పండుగపూట విషాదం చోటు చేసుకుంది. గుండె పోటుతో ఒక వ్యక్తి రోడ్డుపై కన్నుమూశాడు. కరోనా వైరస్ భయంతో స్ధానికులు మృతదేహం వద్దకు రావటానికి భయపడ్డారు. కశ్మీర్ గడ్డ వద్ద ఉన్న రైతు బజారులో కూరగాయల కోసం ఒక వ్యక్�
కరీంనగర్ లో రెడ్ అలర్ట్ ప్రకటించారు అధికారులు . నగరంలోని పలు ప్రాంతాలను రెడ్ జోన్ గా ప్రకటించారు. ఇండోనేషియా దేశస్ధులు తిరిగిన ముఖరాంపురా, కశ్మీర్ గడ్డ, భగత్ నగర్ ను రెడ్ జోన్ గా ప్రకటించిన అధికారులు ఆ ప్రాంతంలో బారికేడ్లు ఏర్పాటు చేస�
కరీంనగర్ మొత్తం అష్టదిగ్భందనం..ఎక్కడి వాళ్లక్కడే..దుకాణాలు బంద్..రోడ్లన్నీ నిర్మానుష్యం..జిల్లాకు వచ్చే సరిహద్దు మూసివేత..ఇదంతా ప్రస్తుతం జిల్లాలో కనిపిస్తున్న సీన్. కరోనా రాకాసి కరీంనగర్ జిల్లాను భయపెడుతోంది. ఒక పాజిటివ్ కేసు నమోదు కావడంత�
కరీంనగర్ జిల్లాను కరోనా భయం వీడడం లేదు. ఇండోనేషియా నుంచి వచ్చిన బృందానికి కరోనా వైరస్ సోకడం తీవ్ర కలకలం రేపింది. వీరిని గాంధీ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వెంటనే అధికార యంత్రాగం అలర్ట్ అయ్యింది. వీరు తిరిగిన ప్రాంతాలను జల్లెడ
కరీంనగర్ సేఫ్ గా ఉందని సీఎం కేసీఆర్ తెలిపారు. కరీంనగర్ లో 50 వేల మందికి పరీక్షలు నిర్వహించామని..ఏ ఒక్కరికి కరోనా లక్షణాలు కనిపించలేదన్నారు.
తెలంగాణలో కరోనా వైరస్ చాప కింద నీరులా విజృంభిస్తోంది. రోజురోజుకి కరోనా కేసుల సంఖ్య పెరుగుతోంది. ఇప్పటివరకు రాష్ట్రంలో 19 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో