Karimnagar

    వానలతో తడిసి ముద్దవుతున్న తెలంగాణ

    August 16, 2020 / 12:55 PM IST

    వాయవ్య బంగాళాఖాతంలో ఏర్పడినఅల్పపీడన ప్రభావం మరింత బలపడింది. దీని ప్రభావం వల్ల ఆది, సోమవారాల్లో తెలంగాణలో విస్తారంగా వర్షాలుకురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది. ఇప్పటికే గత 3,4 రోజులుగా రాష్ట్రంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్నవర్షా

    జలదిగ్బంధంలో గ్రామం…వృద్ధుడి మృతదేహాన్ని తరలించేందుకు ఎన్ని కష్టాలో?!

    August 15, 2020 / 09:31 PM IST

    కరీంనగర్ జిల్లాలో కుండపోత వర్షం కురుస్తోంది. నీటి ప్రవాహానికి కొన్ని చోట్ల కల్వర్టులు, రహదారులు కొట్టుకుపోవడంతో ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. భారీ వర్షాల కారణంగా చెరువులు నిండటంతో సైదాపూర్ మండలం జలదిగ్బంధంలో చిక్కుకుపోయింది. దీంతోప

    తెలంగాణలో ముంచెత్తిన వానలు…ఉప్పొంగి ప్రవహిస్తున్న వాగులు, వంకలు

    August 15, 2020 / 08:06 PM IST

    తెలుగు రాష్ట్రాల్లో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. ఉత్తరకోస్తా, ఒరిస్సా, దానికి ఆనుకుని ఉన్న గ్యాంగ్ టక్, పశ్చిమబెంగాల్ ప్రాంతాల్లో అల్పపీడనం కొనసాగుతోంది. దీనికి అనుబంధంగా 7.6 కిలోమీటర్ల ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. ఇది ఎత్తుకు �

    ప్రేమ పేరుతో లైంగికంగా వాడుకున్నాడు… పెళ్ళి చేయాలని వాటర్ ట్యాంక్ ఎక్కిన ప్రియురాలు

    August 9, 2020 / 12:14 PM IST

    ప్రేమ పేరుతో తనను వంచించి గర్బవతిని చేసిన యువకుడితో పెళ్ళి చేయాలని డిమాండ్ చేస్తూ కరీంనగర్ జిల్లాలో ఒక యువతి వాటర్ ట్యాంక్ ఎక్కి ధర్నా చేపట్టింది. కరీనంగర్ జిల్లా మానకోండూరు మండలం ఖాదర్ గూడెంకు చెందిన సురేష్, చెంజర్లకు చెందిన రవళి అనే యువత�

    కరెన్సీ నోట్లను నీటిలో కడిగి, శానిటైజ్ చేసి తీసుకుంటున్న వ్యాపారులు…కరీంనగర్ లో కరోనా భయం

    July 27, 2020 / 07:18 PM IST

    కరోనా వైరస్ వ్యాపారులకు, వినియోగదారులకు కొత్త కష్టాలు తెస్తోంది. నోట్లు తాకితే ఎక్కడ కరోనా సోకుంతుందోనన్న భయంతో చాలా ప్రాంతాల్లో నోట్లు తీసుకునేందుకు వ్యాపారులు నిరాకరిస్తున్నారు. నోట్ల ద్వారా కరోనా వ్యాప్తి చెందకుండా ఉండేందుకు కరీంనగర�

    బెడ్‌మీద నుంచి కిందకు పడి..గిలగిలకొట్టుకుంటున్నా… వీడియోలు తీశారుతప్ప ఆదుకోలేదు

    July 27, 2020 / 04:00 PM IST

    కరోనాను చూసి కాదు.. కరోనా వస్తే ఆస్పత్రికి వెళ్లేందుకు బెంబేలెత్తిపోతున్నారు. తెలుగు రాష్ట్రాల్లోని కొన్ని ఆస్పత్రుల్లో చోటుచేసుకుంటున్న ఘటనలు జనాలు భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి. వైద్యుల నిర్లక్ష్యం సాటి రోగుల్లో మానవత్వం లేకపోవడం చూ�

    దేశానికే రోల్ మోడల్ : కరోనాను తరిమేసిన కరీంనగర్ వాసులు

    May 12, 2020 / 08:21 AM IST

    దేశానికే రోల్ మోడల్ గా నిలిచింది కరీంనగర్ జిల్లా. ఎందుకంటే కరోనా వైరస్ ను జిల్లా వాసులు తరిమికొట్టారు. ఇక్కడ అధికారయంత్రాంగం కృషి ఎంతగానో ఉందని స్పష్టంగా చెప్పవచ్చు. ప్రభుత్వం ఆదేశాలు, ప్రజాప్రతినిధులు, అధికారుల సూచనలను పక్కాగా పాటించారు. �

    కరోనా కట్టడిలో కరీంనగర్ భేష్..సీఐఐ కితాబు

    April 27, 2020 / 04:51 PM IST

    కరీంనగర్‌….దేశ వ్యాప్తంగా ఈ పేరు మార్మోగుతోంది. కరోనా వైరస్‌ వ్యాప్తిని కంట్రోల్‌ చేయడంలో ఈ జిల్లా దేశానికి ఆదర్శంగా నిలుస్తోంది. కరోనాను కట్టడి చేయడంలో రాజస్థాన్‌లోని భిల్వారా జిల్లా మోడల్‌గా నిలవగా…. ఇపుడు దాన్ని మించిపోయింది. దక్షి�

    కరీంనగర్ తరహాలోనే రాష్ట్రమంతా లాక్‌డౌన్ అమలు

    April 23, 2020 / 02:34 AM IST

    తెలంగాణ రాష్ట్రంలో రోజురోజుకు కరోనా కష్టాలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఇటువంటి సమయంలో లాక్‌డౌన్‌ను పకడ్బందీగా అమలుచేసేందుకు రాష్ట్ర పోలీసుశాఖ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు కరోనా కేసుల్ని సమర్థవంతంగా ఎదుర్కొన్న కరీంనగర్‌ ఫార్ములా అమలు చె�

    కరోనాపై గెలిచిన కరీంనగర్..ఎలానో తెలుసా

    April 19, 2020 / 06:44 AM IST

    కరోనాపై కరీంనగర్‌ గెలిచింది. పకడ్బందీ చర్యలతో వైరస్‌ వ్యాపించకుండా సత్ఫలితాలు సాధించింది. ప్రభుత్వ యంత్రాంగం కృషి.. ప్రజాప్రతినిధుల సంకల్పానికి ప్రజల సహకారం తోడవ్వడంతో మహమ్మారి నుంచి దాదాపుగా బయటపడింది. కరోనాపై ఇలా పోరాడాలంటూ ఇతర ప్రాంత�

10TV Telugu News