Home » Karimnagar
కరీంనగర్ జిల్లాలో కుండపోత వర్షం కురుస్తోంది. నీటి ప్రవాహానికి కొన్ని చోట్ల కల్వర్టులు, రహదారులు కొట్టుకుపోవడంతో ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. భారీ వర్షాల కారణంగా చెరువులు నిండటంతో సైదాపూర్ మండలం జలదిగ్బంధంలో చిక్కుకుపోయింది. దీంతోప
తెలుగు రాష్ట్రాల్లో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. ఉత్తరకోస్తా, ఒరిస్సా, దానికి ఆనుకుని ఉన్న గ్యాంగ్ టక్, పశ్చిమబెంగాల్ ప్రాంతాల్లో అల్పపీడనం కొనసాగుతోంది. దీనికి అనుబంధంగా 7.6 కిలోమీటర్ల ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. ఇది ఎత్తుకు �
ప్రేమ పేరుతో తనను వంచించి గర్బవతిని చేసిన యువకుడితో పెళ్ళి చేయాలని డిమాండ్ చేస్తూ కరీంనగర్ జిల్లాలో ఒక యువతి వాటర్ ట్యాంక్ ఎక్కి ధర్నా చేపట్టింది. కరీనంగర్ జిల్లా మానకోండూరు మండలం ఖాదర్ గూడెంకు చెందిన సురేష్, చెంజర్లకు చెందిన రవళి అనే యువత�
కరోనా వైరస్ వ్యాపారులకు, వినియోగదారులకు కొత్త కష్టాలు తెస్తోంది. నోట్లు తాకితే ఎక్కడ కరోనా సోకుంతుందోనన్న భయంతో చాలా ప్రాంతాల్లో నోట్లు తీసుకునేందుకు వ్యాపారులు నిరాకరిస్తున్నారు. నోట్ల ద్వారా కరోనా వ్యాప్తి చెందకుండా ఉండేందుకు కరీంనగర�
కరోనాను చూసి కాదు.. కరోనా వస్తే ఆస్పత్రికి వెళ్లేందుకు బెంబేలెత్తిపోతున్నారు. తెలుగు రాష్ట్రాల్లోని కొన్ని ఆస్పత్రుల్లో చోటుచేసుకుంటున్న ఘటనలు జనాలు భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి. వైద్యుల నిర్లక్ష్యం సాటి రోగుల్లో మానవత్వం లేకపోవడం చూ�
దేశానికే రోల్ మోడల్ గా నిలిచింది కరీంనగర్ జిల్లా. ఎందుకంటే కరోనా వైరస్ ను జిల్లా వాసులు తరిమికొట్టారు. ఇక్కడ అధికారయంత్రాంగం కృషి ఎంతగానో ఉందని స్పష్టంగా చెప్పవచ్చు. ప్రభుత్వం ఆదేశాలు, ప్రజాప్రతినిధులు, అధికారుల సూచనలను పక్కాగా పాటించారు. �
కరీంనగర్….దేశ వ్యాప్తంగా ఈ పేరు మార్మోగుతోంది. కరోనా వైరస్ వ్యాప్తిని కంట్రోల్ చేయడంలో ఈ జిల్లా దేశానికి ఆదర్శంగా నిలుస్తోంది. కరోనాను కట్టడి చేయడంలో రాజస్థాన్లోని భిల్వారా జిల్లా మోడల్గా నిలవగా…. ఇపుడు దాన్ని మించిపోయింది. దక్షి�
తెలంగాణ రాష్ట్రంలో రోజురోజుకు కరోనా కష్టాలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఇటువంటి సమయంలో లాక్డౌన్ను పకడ్బందీగా అమలుచేసేందుకు రాష్ట్ర పోలీసుశాఖ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు కరోనా కేసుల్ని సమర్థవంతంగా ఎదుర్కొన్న కరీంనగర్ ఫార్ములా అమలు చె�
కరోనాపై కరీంనగర్ గెలిచింది. పకడ్బందీ చర్యలతో వైరస్ వ్యాపించకుండా సత్ఫలితాలు సాధించింది. ప్రభుత్వ యంత్రాంగం కృషి.. ప్రజాప్రతినిధుల సంకల్పానికి ప్రజల సహకారం తోడవ్వడంతో మహమ్మారి నుంచి దాదాపుగా బయటపడింది. కరోనాపై ఇలా పోరాడాలంటూ ఇతర ప్రాంత�
కేంద్రం ప్రకటించిన రెడ్జోన్ జిల్లాలపై తెలంగాణ ప్రభుత్వం అసంతృప్తితో ఉంది. రెడ్జోన్లను నిర్ధారించడంలో శాస్త్రీయత లేదని, రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగాన్ని కనీసం సంప్రదించలేదన్న