Home » Karnataka Assembly Election Results
ముందుగా సిద్ధరామయ్య, డీకే.శివకుమార్ లతో వేర్వురుగా సమావేశం అయ్యారు. సుశీల్ కుమార్ షిండే టీమ్ సభ్యులు ఎమ్మెల్యేల అభిప్రాయాన్ని అధిష్టానానికి నివేదించనున్నారు.ఆ తర్వాత అధిష్టానం సీఎం అభ్యర్థిపై నిర్ణయం తీసుకోనుంది.
పాత మైసరు, కిత్తూరు కర్ణాటక, కల్యాణ కర్ణాటక, మధ్య కర్ణాటక ప్రాంతాల్లో కాంగ్రెస్ పార్టీ అత్యధిక నియోజకవర్గాలను తన ఖాతాలో వేసుకుంది. కేవలం బెంగళూరు, కరావళి ప్రాంతాల్లో మాత్రమే బీజేపీ అత్యధిక నియోజకవర్గాల్లో విజయం సాధించింది.