Home » Karnataka Congress Party
135 మంది ఎమ్మెల్యేల అభిప్రాయ సేకరణతో సోమవారం ఢిల్లీకి చేరుకున్న ముగ్గురు పరిశీలకులు నివేదికను ఖర్గే అందజేశారు. ఆ నివేదిక ప్రకారం.. ఎక్కువశాతం ఎమ్మెల్యేలు..
పలు దఫాలుగా సమాలోచనల అనంతరం సిద్ధ రామయ్యకు సీఎం పదవి అప్పగించేందుకు కాంగ్రెస్ అధిష్టానం మొగ్గుచూపినట్లు వార్తలు వస్తున్నాయి.. తాజాగా శివకుమార్ ఢిల్లీకి వెళ్లేందుకు ముందు చేసిన వ్యాఖ్యలను బట్టిచూస్తుంటే ఆ వార్తలు ..
కర్ణాటక రాష్ట్ర ప్రయోజనాలు నెరవేరాలంటే తన తండ్రి సిద్ధరామయ్యే ముఖ్యమంత్రి కావాలి. బీజేపీ అవినీతిని సరిచేసే సత్తా నా తండ్రికి మాత్రమే ఉంది.
కాంగ్రెస్ నేతలారా వినండి.. మీరు తప్పకుండా తెలుసుకోవాల్సిన విషయం ఇది... నేర్చుకోవాల్సిన పాఠం ఒకటుంది. మీ ఇళ్లల్లోనో.. ఆఫీసుల్లోనో.. బోర్డులపైనో.. లేక గోడలపైనో కచ్చితంగా రాసుకోవాల్సిన సింగిల్వర్డ్ ఒకటుంది.
కర్ణాటకలో 224 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. అధికార పగ్గాలు దక్కించుకోవాలంటే 113 సీట్లు గెలుచుకోవాలి. అయితే, ఈసారి ఏదైనా పార్టీకి పూర్తిస్థాయి మెజార్టీ వస్తుందా? మరోసారి హంగ్ ఏర్పడుతుందా? అనేది ఆసక్తికరంగా మారింది.
కర్ణాటక ఎన్నికల్లో భాగంగా ప్రధాన పార్టీల చూపంతా బెంగళూరుపైనే ఉంది. కర్ణాటకలో ఏ పార్టీ అధికారం చేపట్టాలన్నా బెంగళూరు అర్బన్ కీలకంగా మారింది.