-
Home » Karnataka Exams
Karnataka Exams
మార్చి 25 నుంచే బోర్డు పరీక్షలు.. 5వ తరగతి నుంచి 10వ తరగతి వరకు.. పరీక్షల షెడ్యూల్ వివరాలివే..!
March 24, 2024 / 09:24 PM IST
Karnataka Board Exams : కర్ణాటకలో 5వ తరగతి, 8వ తరగతి, 9 తరగతులకు సంబంధించిన బోర్డు పరీక్షల షెడ్యూల్ను స్టేట్ ఎగ్జామినేషన్ అండ్ అసెస్మెంట్ ప్రకటించింది. ఈ బోర్డు పరీక్షలు మార్చి 25 (సోమవారం) నుంచి ప్రారంభం కానున్నాయి.