Karnataka priest

    అయోధ్య రామాలయంకు ముహుర్తం పెట్టిన పూజారికి బెదిరింపులు

    August 4, 2020 / 08:07 AM IST

    ఆగస్టు 5వ తేదీన అయోధ్యలో రామాలయానికి పునాది వేయనున్నారు. 40 కిలోల వెండి ఇటుకతో రామ్ మందిరానికి ప్రధాని మోడీ పునాది రాయి వేయనున్నారు. అయోధ్య‌లో రామ మందిర నిర్మాణ భూమి పూజ జ‌ర‌గ‌నున్న విష‌యం విదిత‌మే. అయితే స‌ద‌రు పూజ కార్య‌క్ర‌మానికి క‌ర్ణాట‌�

10TV Telugu News