karnatama

    ఏపీలో గ్రామ సచివాలయాల పనితీరు భేష్…కర్ణాటక బృందం

    November 29, 2020 / 07:11 AM IST

    Karnataka team in Anantapur to study village secretariats : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏర్పాటైన గ్రామ సచివాలయాల వ్యవస్థ దేశానికే ఆదర్శమని కర్ణాటక రాష్ట్ర పంచాయతీరాజ్‌ అధికారుల బృందం ప్రశంసలు కురిపించింది. సచివాలయాల పనితీరును పర్యవేక్షించటానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రతి జిల్లా�

10TV Telugu News