Home » Karpoori Thakur
నరేంద్ర మోదీ నాయకత్వంలో బీసీలను పెద్దపీట వేస్తున్నామనడానికి ఈ పురస్కారమే ప్రత్యక్ష నిదర్శమని బీజేపీ ఎంపీ లక్ష్మణ్, ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు డాక్టర్ కె.లక్ష్మణ్ అన్నారు.
సోషలిస్టు నాయకుడు, దివంగత బిహార్ మాజీ ముఖ్యమంత్రి కర్పూరీ ఠాకూర్కి ప్రతిష్టాత్మక భారతరత్నపురస్కారం దక్కింది.