Home » kartarpur
మహమ్మద్ సిద్ధిఖి, మహమ్మద్ హబీబ్ సోదరులు. 1947లో దేశ విభజన సమయంలో దూరమయ్యారు. పాకిస్తాన్లోని ఫైసలాబాద్లో సిద్ధిఖి స్థిరపడగా హబీబ్ ఇండియాలోని పంజాబ్ రాష్ట్రంలో నివాసముంటున్నాడు.
1947లో దేశ విభజన సమయంలో విడిపోయిన ఇద్దరు స్నేహితులు 74 ఏళ్ల తర్వాత మళ్లీ ఇప్పుడు తిరిగి కలుసుకున్నారు. 20 ఏళ్ల వయస్సులో అనూహ్యమైన
కర్తార్ పూర్ కారిడార్ మీదుగా పాక్ లోకి ప్రవేశించే యాత్రికులకు తొలిరోజు ఎలాంటి పీజు వసూలు చేయమని నవంబర్ 1వ తేదీన పాక్ ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే పాక్ ఇప్పుడు మాట మార్చింది .కర్తార్పూర్ కారిడార్ ప్రారంభోత్సవం రోజున ఒక్కొక్కరికి 20 �
కర్తాపూర్ కారిడార్ ప్రారంభోత్సవానికి భారత ప్రధాన మంత్రి మోడీని కాదని మాజీ ప్రధాని, కాంగ్రెస్ సీనియర్ నేత మన్మోహన్ సింగ్కు పాక్ ప్రభుత్వం ఆహ్వానించడం చర్చనీయాంశమైంది. ఈ మేరకు పాక్ విదేశాంగ మంత్రి షా మహమూద్ ఖురేషీ ప్రకటించారు. ప్రాముఖ్య�
భారత్-పాక్ల మధ్య ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న కర్తార్పూర్ కారిడార్ పై ఏప్రిల్-2,2019న జరుగబోయే సమావేశానికి హాజరుకాకూడదని భారత్ నిర్ణయించింది.కర్తార్పూర్ నిర్మాణంపై పాక్ నియమించిన కమిటీలో ఖలిస్థాన్ వేర్పాటువాద నేతలు ఉండడమే దీన�