Home » Karumuri Nageshwara Rao
ముందస్తు ఎన్నికలకు వెళ్లడం అనేది విడ్డురంగా ఉందన్నారు. ముందస్తు ఎన్నికలు తమకు అవసరం లేదని పేర్కొన్నారు. రాష్ట్రానికి ప్యాకేజీ కాదు ప్రత్యేక హోదా కావాలి అంటున్నామని తెలిపారు.
రాగులు, జొన్నలు పండించే వారికి సబ్సిడీలు కూడా అందిస్తున్నామని వెల్లడించారు. ప్రజలకు ఆరోగ్యకరమైన ఆహారం అందాలనే ముందు చూపుతో సీఎం వైఎస్ జగన్ ఇలాంటి పథకాలు తీసుకొస్తున్నారని కొనియాడారు.