Home » kashimram statue
అఖిలేష్ యాదవ్ మీద బహుజన్ సమాజ్ పార్టీ అధినేత మాయావతి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. గతంలో జరిగిన గెస్ట్ హౌజ్ ఘటనను గుర్తు చేస్తూ.. అది జరక్కుండా ఉండుంటే ఎస్పీ, బీఎస్పీ కూటమి కొనసాగి ఈ దేశాన్ని పాలించి ఉండేదని అన్నారు. అంబేద్కర్, కాన్షీరాం, దళితు�