Kasineni Nani

    చర్చలు విఫలం : టీడీపీలో కొనసాగలేనని స్పష్టం చేసిన వంశీ

    October 31, 2019 / 03:53 AM IST

    గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీతో టీడీపీ జరిపిన చర్చలు ఫలించలేదు. వంశీతో కేశినేని నాని, కొనకళ్ల నారాయణ జరిపిన చర్చలు విఫలమయ్యాయి. టీడీపీలో తనకు ఎదురైన ఇబ్బందులను వారి దృష్టికి తెచ్చిన వంశీ… పార్టీలో కొనసాగలేనని క్లారిటీ ఇచ్చేశారు. చంద్�

10TV Telugu News