Home » Kathua district
జమ్మూకశ్మీరులో మెరుపు వరదలు వచ్చాయి. జమ్మూ కాశ్మీర్లో పాఠశాల నుంచి ఇంటికి వెళ్తున్న ఇద్దరు బాలికలు వరదల్లో మునిగిపోయారు. నలుగురు బాలికలు పాఠశాల నుంచి ఇంటికి వెళుతుండగా కథువాలో వరదలో చిక్కుకున్నారు. ఈ ఘోర ప్రమాదంలో ఇద్దరు బాలికలు ప్రాణాల�
బడికి వెళ్లాల్సిన పిల్లలు కనీస సౌకర్యాలు లేని స్కూల్లో నానా ఇబ్బందులు పడుతుంటే అధికారుల కంటికి కనిపించలేదు. ప్రజా ప్రతినిధులు పట్టించుకోలేదు. ఇక ఓ చిన్నారి ఈ విషయాన్ని మోడీ దృష్టికి తీసుకెళ్లింది.