Home » kavitha
ప్రశాంతంగా ఉన్న తెలంగాణలో కాంగ్రెస్ చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తోందన్నారు. తెలంగాణకు గాంధీ కుటుంబం తీరని మోసం చేసిందన్నారు.
బతుకమ్మ వేడుకల్లో ఎమ్మెల్సీ కవిత..
కాంగ్రెస్తో కలిసి వచ్చే భావ సారూప్యత కలిగిన వారితో చర్చలు జరుపుతామన్నారు. బీఎస్పీతో కూడా మాట్లాడుతున్నామని చెప్పారు.
రాష్ట్ర ప్రభుత్వం పంపిన పేర్లను ఆమోదించడం ఆనవాయితీ అని తెలిపారు. బీజేపీ బీసీ వ్యతిరేక పార్టీగా మారినట్లు మరోసారి నిరూపితమైందన్నారు.
లక్ష కోట్ల అవినీతి చేసిన కేసీఆర్ పై ఎందుకు ఈడీ విచారణ చేయించడం లేదని ప్రశ్నించారు. కాంగ్రెస్ సభకు కేసీఆర్ కనీసం స్థలం కూడా ఇవ్వలేదన్నారు. కేసీఆర్ ముదిరాజులు, గొల్ల కురుమలకు టికెట్లు ఇవ్వలేదన్నారు.
రేపు విచారణకు హాజరుకావాలని కవితకు నోటీసులు
కేసీఆర్ రాష్ట్ర ప్రజలను మోసం చేసింది సరిపోక దేశవ్యాప్తంగా మోసానికి బయల్దేరారు. Indrasena Reddy Nallu - BJP
మహిళా రిజర్వేషన్ బిల్లు కోసం మరోసారి దీక్ష
ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాల్లో భాగంగా తాజాగా హైదరాబాద్లో ఎన్టీఆర్ మెమోరియల్ అవార్డ్స్ వేడుకను ఘనంగా నిర్వహించారు.
హరీశ్ రావు 2004 నుంచి 2018 వరకు జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో సిద్ధిపేట నుంచి హరీశ్ రావు మొత్తం 6 సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు.