Home » kavitha
సీఎం రేవంత్రెడ్డికి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది
ఢిల్లీ లిక్కర్ పాలసీ ఈడీ, సీబీఐ కేసుల్లో అరెస్టయిన ఎమ్మెల్సీ కవిత గత ఐదు నెలలుగా తీహార్ జైల్లో ఉంటున్నారు. తాజాగా ఆమెకు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది.
బీఆర్ఎస్ నాయకులు కేటీఆర్ ఢిల్లీకి వెళ్లనున్నారు.
లిక్కర్ పాలసీ సీబీఐ కేసులో ఎమ్మెల్సీ కవిత జ్యుడీషియల్ కస్టడీని పొడిగిస్తూ రౌస్ అవెన్యూ కోర్టు తీర్పు చెప్పింది.
రూ.45 కోట్లు హవాలా రూపంలో గోవా అసెంబ్లీ ఎన్నికల్లో ఖర్చు చేయడానికి తరలించారని చెప్పారు.
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత జ్యుడీషియల్ కస్టడీని మరో 14 రోజుల పాటు పొడిగించింది రౌస్ అవెన్యూ కోర్టు
ఆ సమయంలో అరెస్ట్ చేయడానికి కారణాలను సంబంధిత మేజిస్ట్రేట్ ముందు పెట్టాల్సి ఉంటుంది.
కోర్టుల చుట్టూ కొన్ని రోజులు తిరిగారు. నేను మహిళను అని చెప్పి మరికొన్ని రోజులు తప్పించుకుని తిరిగారు.
జిల్లాలోని ఓ మాజీ ఎమ్మెల్యేను పోటీలో పెట్టి బీజేపీ సిట్టింగ్ ఎంపీ అర్వింద్ను కట్టడి చేయాలని BRS భావిస్తోందా?
రేపు తమ ముందు హాజరు కావాలని ఈడీ పేర్కొంది. ఈడీ ఇప్పటికే పలు సార్లు కవితను ఈడీ విచారించింది. ఇప్పుడు నోటీసులు జారీ చేసి రేపు విచారణకు రావాలని ఆదేశించింది.