Home » KCR and Revanth Reddy
కామారెడ్డి నియోజకవర్గ కాంగ్రెస్ నేత షబ్బీర్అలీ నిజామాబాద్ అర్బన్ నుంచి పోటీచేయడంతో ఆయన పూర్తిగా అక్కడే దృష్టిసారించారు. దీనికితోడు కాంగ్రెస్ ద్వితీయ నాయకత్వం 2018 ఎన్నికల తర్వాత గులాబీ గూటికి చేరింది.
లెక్కింపు ప్రారంభంలో తొలుత రేవంత్ రెడ్డి ఆధిక్యంలో కనిపించారు. 10వ రౌండ్ వరకు ఆయనే లీడ్ కనబర్చారు. దీంతో రేవంత్ విజయం ఖాయమనే అనుకున్నారు
రాజ శేఖర్ రెడ్డి.. కేసీఆర్ ను కలుపుకుంటేనే కదా హరీష్ రావు కు మంత్రి పదవి వచ్చిందని గుర్తు చేశారు. తెలంగాణలో వైఎస్ఆర్ కోసం కేటాయించిన స్థలాన్ని కేసీఆర్ వెనక్కు లాక్కున్నారని వాపోయారు. రాజ శేఖర్ రెడ్డి చనిపోతే తెలంగాణలో దాదాపు నాలుగు వందల మంద�