KCR. Chief Minister K. Chandrasekhar Rao

    కొత్త సచివాలయంలో మసీదు, గుడి, చర్చి – కేసీఆర్

    September 6, 2020 / 06:32 AM IST

    Telangana new Secretariat : తెలంగాణ అంటేనే గంగాజమునా తహజీబ్‌ అన్నారు సీఎం కేసీఆర్. రాష్ట్రంలో అన్నిమతాలకు ప్రాధాన్యతనిస్తున్నామన్నారు. కొత్తగా నిర్మించే సచివాలయంలో మసీదు, చర్చి, గుడిని ప్రభుత్వ ఖర్చుతో నిర్మిస్తామన్నారు కేసీఆర్. ఒకేరోజు అన్ని ప్రార్థనామ�

10TV Telugu News