-
Home » KCR Government
KCR Government
అధికారంలోకి రాగానే కేసీఆర్ సర్కార్ అవినీతిపై రిటైర్డ్ జడ్జితో విచారణ జరిపిస్తాం : కిషన్ రెడ్డి
కాంగ్రెస్ పార్టీవి ఆచరణ సాధ్యం కాని హామీలని విమర్శించారు. కర్ణాటకలో ఐదు గ్యారంటీలకే దిక్కు లేదని, తెలంగాణలో ఆరు గ్యారంటీలకు దిక్కు ఉంటుందా అని అన్నారు.
Bandi Sanjay : కేసీఆర్ ప్రభుత్వాన్ని బొంద పెట్టాలి : బండి సంజయ్
రైతులకు రుణమాఫీ చేయలేదని విమర్శించారు. 27 మంది ఇంటర్మీడియట్ విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నారని పేర్కొన్నారు.
Peoples March: ఉద్యమంలో నీళ్లు, నిధులు, నియామకాలు.. అధికారంలో మద్యం, అప్పులు, భూముల అమ్మకాలు.. కేసీఆర్ ప్రభుత్వంపై భట్టి ఫైర్
భూమి లేని ప్రతి నిరుపేద కుటుంబానికి ప్రతి సంవత్సరం రూ.12వేలు ఆందజేస్తాం. కౌలు రైతులకు సైతం రైతు బంధు ఇస్తాం. ఇందిర క్రాంతి పథకం కింద మహిళ సంఘాలకు వడ్డీ లేని రుణాలు ఇస్తాం. తెల్ల రేషన్ కార్డులు ఉన్న వారికి బియ్యంతో పాటు 9రకాల సరుకులు ఆందాజేస్తాం
కేసీఆర్ సర్కార్కు అప్పుల తిప్పలు
కేసీఆర్ సర్కార్కు అప్పుల తిప్పలు
YS Sharmila: రైతులను గుండెలు బాదుకునేలా చేస్తోన్న ప్రభుత్వం
తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వం రైతులను గుండెలు బాదుకునేలా చేస్తోందని వైఎస్ షర్మిల విమర్శించారు. వికారాబాద్ జిల్లా దోమ మండలం పాలెపల్లిలోని వరి కొనుగోలు కేంద్రం వద్ద ఉన్న ధాన్యాన్ని షర్మిల పరిశీలించారు.
YS Sharmila : దీక్షలతోనే పాలిటిక్స్ లోకి షర్మిల ఎంట్రీ..ఈ రెండు నెలల్లో ఏం చెయబోతున్నారు ?
దీక్షలతోనే తెలంగాణ పాలిటిక్స్లోకి ఎంట్రీ ఇస్తానంటున్నారు వైఎస్ తనయ షర్మిల. పార్టీ జెండా.. అజెండాను మాత్రం ప్రకటించని ఆమె.. దానికి ఇంకో రెండు నెలలు టైముందని చెప్పకనే చెప్పారు.
లాయర్ దంపతుల హత్య.. నిందితులను ఎన్కౌంటర్ చేస్తే ప్రజలు తిరగబడతారు
bandi sanjay on advocate couple murder: హైకోర్టు న్యాయవాదులు గట్టు వామన్రావు, నాగమణి దంపతులను బుధవారం పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం కల్వచర్ల దగ్గర దుండగులు దారుణంగా హత్య చేసిన ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. వామన్రావు తల్లిదండ్ర�
లాయర్ దంపతుల హత్య.. తెలంగాణ ప్రభుత్వం, పోలీస్ శాఖకు హైకోర్టు నోటీసులు
highcourt issue notice to kcr government: తెలంగాణ రాష్ట్రంలో సంచలనం రేపిన హైకోర్టు న్యాయవాది దంపతుల హత్యని తెలంగాణ హైకోర్టు సుమోటోగా స్వీకరించింది. తెలంగాణ ప్రభుత్వం, పోలీస్ శాఖకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. మార్చి 1 లోపు సమగ్ర నివేదిక సమర్పించాలని ఆదేశించింది.