Home » KCR In Delhi
జాతీయ రాజకీయాలపై ద్రుష్టి సారించిన తెలంగాణ సీఎం కేసీఆర్..ఆమేరకు దేశంలోని వివిధ రాష్ట్రాల్లోని ప్రాంతీయ పార్టీ నేతలతో..సంప్రదింపులు జరుపుతున్నారు.
ఢిల్లీ వేదికగా సీఎం కేసీఆర్ గర్జించారు...24 గంటల సమయం ఇస్తున్నట్లు వెల్లడించారు. అనంతరం తాము ఎలాంటి చర్యలు తీసుకుంటామో వేచి చూడాలని...
జాతీయ రాజకీయాలపై ఫోకస్ చేసిన సీఎం కేసీఆర్...యాసంగి ధాన్యం కొనుగోలు అంశంపై కేంద్రాన్ని నిలదీస్తూ ఢిల్లీ వేదిక దీక్షకు దిగుతుండడంతో దేశవ్యాప్తంగా చర్చనీయాంశమవుతోంది. అయితే.. తెలంగాణ