Home » kcr live
ధాన్యం కొనలేదంటే.. ఇండియా గేట్ వద్ద పారబోస్తాం..
ప్రతి ఏటా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను గోల్కొండ కోటలో నిర్వహిస్తున్నారు. విజయవాడ మున్సిపల్ స్టేడియంలో పంద్రాగస్టు వేడుకలు జరిగాయి.
కరోనా వైరస్ పై తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు భిన్నంగా స్పందిస్తున్నారు. కరోనా వైరస్ పై లాక్ డౌన్ నుంచి మొదలుకుని సడలింపు వరకు..తీసుకుంటున్న చర్యలు ప్రాధాన్యత సంతరించుకుంటున్నాయి.
తెలంగాణ రాష్ట్రంలో కరోనా మెల్లిమెల్లిగా విజృంభిస్తోంది. ఈ వైరస్ బారిన పడిన వారి సంఖ్య పెరుగుతోంది. లెటెస్ట్గా ఈ సంఖ్య 16కు చేరుకుంది. వైరస్ లక్షణాలు ఉన్న వారిని ఐసోలేషన్ వార్డుకు తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ క్రమంలో కేసీఆర్ సర్కార్ అల�
కరీంనగర్ : తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రాజెక్టుల బాట కొనసాగుతోంది. నూతన సంవత్సరం రోజు నుండి ఆయన రాష్ట్రంలోని ప్రాజెక్టుల పరిస్థితిని పరిశీలిస్తున్నారు. తొలి రోజు కాళేశ్వరం మేడిగడ్డ, కన్నేపల్లి ప్రాజెక్ట్ పనులను పరిశీలించారు. ప�