Home » KCR Pragathi Bhavan
సీఎం కేసిఆర్ త్వరలో ఢిల్లీ పర్యటనకు వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇటీవల కేంద్రంలో మంత్రి వర్గ విస్తరణ కూడా పూర్తి కావడంతో కొత్త మంత్రులను కేసీఆర్ మర్యాద పూర్వకంగా కలిసే అవకాశం ఉందని తెలుస్తోంది. తెలుగు రాష్ట్రాల జల వివాదం కూ�
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఆకస్మిక తనిఖీలు చేయడానికి రెడీ అయిపోయారు. తనిఖీల్లో అధికారుల పనితీరును పరిశీలిస్తానని, అభివృద్ధి ఎలా ఉందో చూస్తానని సీఎం కేసీఆర్ వెల్లడించిన సంగతి తెలిసిందే. ఈనెల 19వ తేదీ తర్వాతే..తనిఖీలు ఉంటాయన్నారు. అందులో భాగ