KCR Surprise Visit

    Palle, Pattana Pragathi : అదనపు కలెక్టర్లు, డీపీవోలకు సీఎం కేసీఆర్ వార్నింగ్

    June 13, 2021 / 08:54 PM IST

    అదనపు కలెక్టర్లు, డీపీవోలకు సీఎం కేసీఆర్ వార్నింగ్ ఇచ్చారు. అధికారులు పనితీరు మెరుగుపర్చుకోవాలని, లేకుంటే కఠిన చర్యలు తప్పవన్నారు. ఎప్పటికప్పుడు అధికారుల పనితీరును బేరీజు వేయడం జరుగుతుందని, అధికారుల తీరు మార్చుకోకుంటే..చర్యలు తీసుకుంటామ�

10TV Telugu News