Home » KCR visit to Yadagirigutta Temple
సీఎం కేసీఆర్ ఇవాళ యాదగిరి గుట్ట శ్రీ లక్ష్మీనరసింహ స్వామివారిని దర్శించుకోనున్నారు. సతీసమేతంగా వెళ్లి స్వామివారికి ప్రత్యేక పూజలు చేయనున్నారు. ఆలయ విమాన గోపురానికి స్వర్ణతాపడం కోసం బంగారాన్ని విరాళంగా సమర్పించనున్నారు.