Home » KCR Warangal Tour
తమ రాజకీయ లబ్ది కోసం పూలబొకే వంటి భారత దేశంలో కొందరు దుర్మార్గులు స్వార్ధ, నీచ రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. దేశ ప్రజల మధ్య విషబీజాలు నాటుతున్నారని ఆరోపించారు.
సీఎం కేసీఆర్ నిర్వహించిన ప్రెస్ మీట్ కు రౌడీషీటర్ హాజరయ్యాడు. అది కూడా కార్పొరేటర్ పేరుతో హాజరు కావడం కలకలం రేపింది. పాస్ ను కనీసం పరిశీలించకుండా.. పోలీసులు అనుమతినివ్వడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సీఎం వస్తున్నారంటూ..ఎమ్మెల్యేను కూ�