Home » KCR
మానేరు వాగులో క్వారీల పేరుతో ఇసుక దోపిడీకి పాల్పడుతున్నారు. ఒకే లారీ పర్మిషన్ మీద నాలుగు లారీల ఇసుక తరలిస్తున్నారు. ఇసుక దోపిడీని ప్రజలకు చూపించడానికే ఇక్కడకు వచ్చాను. అక్రమ ఇసుక తరలించి కోట్లు కూడబెడుతున్నారు. నిబంధనలకు విరుద్ధంగా జేసీబీ
తెలంగాణ చరిత్రలోనే రికార్డుస్థాయిలో విద్యుత్ వినియోగం
తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్, ఈటల రాజేందర్ సహా ఇతర నేతలతో మంగళవారం మధ్యాహ్నం ఈ సమావేశం జరిగింది. ప్రజల్లోకి వెళ్లేందుకు ఇప్పుడు చేపడుతున్న కార్యక్రమాలు సరిపోవని, ప్రభుత్వ వైఫల్యాలపై భారీ నిరసనలతో ప్రజల్లోకి వెళ్లాలని అమిత్ షా, జే�
ఢిల్లీ లిక్కర్ స్కాంలో మనీష్ సిసోడియా తరహాలోనే ఎమ్మెల్సీ కవిత కూడా త్వరలోనే జైలుకు వెళ్తారని అభిప్రాయపడ్డారు మాజీ ఎంపీ వివేక్. తెలంగాణలో ఉన్న వ్యతిరేకతను డైవర్ట్ చేయడానికే బీఆర్ఎస్ అంటూ కేసీఆర్ కేంద్రంలో తిరుగుతున్నారని విమర్శించారు. సో
మాట నిలబెట్టుకుంటాం
తమకు వ్యతిరేకంగా వార్తలు రాస్తున్నారంటూ వివిధ మీడియా సంస్థలపై నిషేధం విధించి ముప్పుతిప్పలు పెట్టిన కల్వకుంట్ల కుటుంబం.. పత్రికా స్వేచ్ఛ విషయంలో తమకు నీతులు బోధించాల్సిన అవసరం లేదని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. బీబీసీ సంస్థపై ఐటీ దా
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇటీవల అసెంబ్లీలో చేసిన వ్యాఖ్యలపై కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ మండిపడ్డారు. 5 ట్రిలియన్ డాలర్ల ఎకానమీపై జోకులు వద్దు అని అన్నారు. "కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారు మరి మీ సంగతి ఏంటీ?" అని నిర�
బీబీసీ.. గుజరాత్ అల్లర్లపై డాక్యుమెంటరీ తీసినందుకే ఐటీ రైడ్స్ చేస్తున్నారు. గడిచిన తొమ్మిదేళ్ల బీజేపీ పాలనలో దేశ ప్రతిష్ట దిగజారింది. బీబీసీని నోరు మూయించే ప్రయత్నం ప్రభుత్వం చేస్తోందా? పత్రికా స్వేచ్ఛను కేంద్రం నియంత్రించలేదు. బీబీసీ తీస
అదానీ వ్యవహారంపై మోదీ వివరణ ఇవ్వాల్సిందేనని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. ఇవాళ ఆయన శాసనసభలో ద్రవ్య వినిమయ బిల్లుపై మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం తీరుపై మండిపడ్డారు. హిండెన్ బర్గ్ లేవనెత్తిన అంశాలపై మోదీ సమాధానం చెప్పాలని డిమాండ్ చే�
భారత్ రాష్ట్ర సమితి పార్టీగా పేరు మార్చిన అనంతరం మొదటిసారి తెలంగాణ దాటి బహిరంగ సభ నిర్వహించారు ఆ పార్టీ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్ రావు. ఇతర రాష్ట్రాల్లో విస్తరించే దిశగా ఆదివారం మహారాష్ట్రలోని నాందేడ్లో బహిరంగ సభ నిర్వహిం