Home » KCR
కేసీఆర్ ఫామ్ హౌస్ లో ఎకరం 50 లక్షలు ఉంటే.. ఆయన ఫామ్ హౌస్ లో ఎకరం 40 కోట్లు ఉంటుందన్నారు.
కొన్నాళ్లుగా కుటుంబ తగాదాలు, ఆస్తుల పంచాయితీ ఓ రేంజ్ లో నడుస్తోంది. మీడియా ముందు ప్రెస్ మీట్ లతో బహిరంగంగానే వీరిద్దరి మధ్య జరుగుతున్న ఈ ఆస్తుల పంచాయితీ కోర్టుల దాకా వెళ్లడంతో
కాంగ్రెస్ ప్రభుత్వం 20 నెలల పరిపాలనలో అన్ని రంగాల్లో విఫలమైందని, ప్రజల్లో రేవంత్ సర్కార్పై బాగా వ్యతిరేకత వచ్చిందని..
కేసీఆర్ ప్రభుత్వంలో ఎవరైనా నార్మల్ కాల్ మాట్లాడాలన్నా భయపడ్డారు. ఈ కేసు విచారించడం రాష్ట్ర ప్రభుత్వం వల్ల కాదు.
బీఆర్ఎస్ బీసీ గర్జన సభ వాయిదా
కేసీఆర్, కిషన్ రెడ్డి, బండి సంజయ్ మీద కాదు మా సవాల్.. ప్రధాని మోదీ, కేంద్ర ప్రభుత్వానికే నా సవాల్ అంటూ నిప్పులు చెరిగారు రేవంత్ రెడ్డి.
లాస్ట్ మూమెంట్లో కేసీఆర్ రంగంలోకి దిగితే..ఆయన వ్యూహాలు అమలయ్యే ఛాన్స్ ఉంటుందని..అందుకే ఇప్పుడే కేసీఆర్ను ప్రజల్లోకి తెచ్చి..పబ్లిక్లో గులాబీ బాస్కు ఉన్న హైప్ను తగ్గించాలనేది సీఎం రేవంత్ స్కెచ్ అంటున్నారు.
కాళేశ్వరం కమిషన్ రిపోర్టుపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత హరీశ్ రావు స్పందించారు. తెలంగాణ భవన్లో కాళేశ్వరంపై కాంగ్రెస్ కుట్రలు, కమిషన్ వక్రీకరణలు - వాస్తవాలుపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు.
కాళేశ్వరం ప్రాజెక్ట్ ద్వారా రాష్ట్రానికి కలిగిన ప్రయోజనాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని పార్టీ నేతలను ఆదేశించారు.
"కమిషన్కు కవిత సమాచారం ఇచ్చుంటే బాగుండేది. ప్రభుత్వం ఎక్కడా కక్ష పూరితంగా వ్యవరించలేదు" అని అన్నారు.