Home » KCR
ఏ కారణంతో వారిని మార్చారు? ఏవైనా సమస్యలు ఉంటే వారితో మాట్లాడాలి. ఇలాంటి పని చేయకు అని వారితో చెప్పుకోవాలి.
టిఫిన్ సెంటర్ లోకి వెళ్లి దోసెలు వేయడం, కూరగాయలు, పళ్లు అమ్మడం, సెలూన్ లో హెయిర్ కట్ చేయడం వంటివి చేశారు..
జీహెచ్ఎంసీ ఎన్నికల తర్వాత ఫ్రీ వాటర్ స్కీమ్ కూడా ఎత్తేస్తారు. పార్లమెంట్లో రాజ్యాంగ సవరణ చేస్తేనే.. జరుగుతుందని మేం ముందే చెప్పాం.
KCR : బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మాజీ మంత్రి హరీష్ రావు తండ్రి సత్యనారాయణ రావు పార్థివ దేహానికి నివాళులు అర్పించారు.
అప్పుడు పీసీసీ అధ్యక్ష ఎన్నిక కూడా తప్పు. జైపాల్ రెడ్డినో మరొకరినో చేసుంటే పరిస్థితి మరోలా ఉండేది.
నిజామాబాద్లోని తెలంగాణ జాగృతి కార్యాలయంలో జనంబాట ప్రారంభ కార్యక్రమంలో ఆమె మాట్లాడారు.
పరిస్థితులను బట్టి జిల్లాల పర్యటనలకు వెళ్లేందుకు కూడా ఆయన ప్లాన్ చేస్తున్నారట. ఇదే గనుక జరిగితే బీఆర్ఎస్ పార్టీలో మునుపటి జోష్ వస్తుందని..
డివిజన్ల వారీగా ప్రచారం, జనం స్పందనపై కేసీఆర్ ఆరా తీశారు. బాధను దిగమింగి ముందుకు వెళ్లాలని బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతకు సూచించారు.
ప్రజల సమస్యలను అర్థం చేసుకునే లక్ష్యంతో ఉన్నామని, ఈ క్రమంలోనే ప్రతి జిల్లాలో ప్రజలతో నేరుగా మాట్లాడేందుకు యాత్ర ప్రారంభిస్తున్నట్లు చెప్పారు.
నామినేషన్ల గడువు ముగియడంతో బీఆర్ఎస్ ముమ్మరంగా ప్రచారం చేయనున్నట్లు తెలుస్తోంది.