Home » keam entrance exam
కోవిడ్-19 నిభందనలు ఉల్లంఘించిన 600 మంది తల్లిదండ్రులపై కేరళ పోలీసులు కేసు బుక్ చేశారు. తిరువనంతపురంలోని రెండు స్కూల్స్ లో జరిగిన కేరళ ఇంజనీరింగ్ ఆర్కిటెక్చర్ మెడికల్ (KEAM) ప్రవేశ పరీక్షకు హాజరైన ఈ 600 మంది తల్లిదండ్రులు సామాజిక దూరం నిబంధనలను ఉల్ల