Home » keesara bridge
మిస్ తెలంగాణ 2018 విన్నర్ హాసిని(21) మరోసారి ఆత్మహత్యకు పాల్పడడం కలకలం రేపింది. కృష్ణా జిల్లా నందిగామ సమీపంలోని కీసర బ్రిడ్జి పై నుంచి మున్నేరులో దూకి ఆత్మహత్యకు యత్నించింది.