Home » Kejriwal CM
దేశ రాజధానిలో కరోనా క్రమక్రమంగా తగ్గుముఖం పడుతోంది. అయినా..లాక్ డౌన్ మరోసారి పొడిగించాలని కేజ్రీ సర్కార్ నిర్ణయం తీసుకుంది.
ఉచిత హామీలిచ్చిన సీఎం కేజ్రీవాల్కు సుప్రీంకోర్టు షాక్ ఇచ్చింది. మెట్రోలో మహిళలకు ఉచిత ప్రయాణం అన్న ప్రతిపాదనలపై కోర్టు పలు ప్రశ్నలు సంధించింది. ఉచిత పథకాలకు ప్రజాధనం వృధా చేయొద్దని హితవు పలికింది. గత సంవత్సరం ఢిల్లీ మెట్రో రూ. 100 కోట్ల నష్ట