Home » kerala cm vijayan
రెండు రోజుల సహాయక చర్యల్లో 1592 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించడం జరిగిందని, 219 మంది ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారని కేరళ సీఎం పినరయి విజయన్ తెలిపారు.
కేరళ, ఢిల్లీ, పంజాబ్ సీఎంలతో పాటు యూపీ మాజీ సీఎం అఖిలేశ్ యాదవ్ మంగళవారం రాత్రి హైదరాబాద్ చేరుకుంటారు. బుధవారం ఉదయం 11గంటలకు సీఎం కేసీఆర్తో కలిసి యాదగిరిగుట్టకు చేరుకుంటారు. అక్కడి నుంచి ఖమ్మం చేరుకొని ఖమ్మంలో కంటి వెలుగు కార్యక్రమంలో పాల్గ�
వెల్లపల్లి నటేశన్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ... ‘తరగది గదుల్లో అమ్మాయిలు, అబ్బాయిలు కలిసి కూర్చోవడానికి మేము మద్దతు తెలపబోము. మనకు మన సొంత సంస్కృతి ఉంది. మనం అమెరికాలోనో, ఇంగ్లండ్లోనో నివసించడం లేదు. అమ్మాయిలు, అబ్బాయిలు కౌగిలించుకోవడం, కల�
కేరళ సీఎం పినరాయి విజయన్ ను తుపాకీతో కాల్చి పారేస్తాను అంటూ కేరళ మాజీ ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే పీసీ జార్జ్ భార్య ఉషా జార్జ్ మీడియా ముందు సంచలన వ్యాఖ్యలు చేశారు.
జనవరి 19వ తేదీన మరోసారి కేబినెట్ భేటీ ఉంటుందని..దీనికి కూడా హాజరవుతానని..బెడ్ పై నుంచి మాట్లాడుతానన్నారు...
చేతులు లేని యువకుడికి టీకా ఇచ్చారు వైద్యులు, కేరళలోని పాలక్కడ్ జిల్లాలో కు చెందిన ప్రణవ్ చేతులు లేకుండా జన్మించాడు. కాగా ఆదివారం కాలికి టీకా ఇచ్చారు వైద్యులు