Home » kerala congress
గత రెండు రోజులుగా ప్రీతీ జింతా వార్తల్లో నిలుస్తుంది.
కాంగ్రెస్ సీనియర్ నేత థామస్ (71) క్యాన్సర్ తో బాధపడుతూ తుదిశ్వాస విధించారు. కేరళ కాంగ్రెస్ లో కీలక నేతగా ఉన్న థామస్.. త్రిక్కకరా నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు.
జాతీయ రహదారిపై కాంగ్రెస్ కార్యకర్తలు అడ్డంగా కూర్చొని ధర్నాకి దిగడంతో పెద్ద ఎత్తున వాహనాలు నిలిచిపోయి ట్రాఫిక్ సమస్య ఏర్పడింది. దీంతో వాహనదారులు కొన్ని గంటల పాటు యాతన అనుభవించారు.