Home » Kerala Lockdown
కేరళలోని నాలుగు జిల్లాలను ఆదివారం అర్ధరాత్రి నుంచి ట్రిపుల్ లాక్డౌన్ కింద ఉంచారు. ఇక్కడ భారీగా కరోనా కేసులు నమోదు అవుతుండటంతో మహామాంరిని అరికట్టడానికి మే 23 వరకు ట్రిపుల్ లాక్డౌన్
కేరళకు తాళం పడింది. రాష్ట్రంలో కరోనా సెకండ్ వేవ్ కేసుల తీవ్రత పెరగడంతో ప్రభుత్వం సంపూర్ణ లాక్ డౌన్ ప్రకటించింది. మే 8 నుంచి మే 16 వరకు సంపూర్ణ లాక్ డౌన్ విధిస్తున్నట్టు రాష్ట్ర సీఎం పినరయి విజయన్ వెల్లడించారు.