Home » Kerala Road Accident
14 మంది ప్రయాణికులతో వెళ్తున్న జీపు వయనాడ్ సమీపంలోని మనంతవాడిలోని తవిన్ హాల్ గ్రామ పంచాయతీ సమీపంలోని లోయలో పడిపోయింది. సమాచారం తెలిసిన వెంటనే పోలీసులు ఘటనా స్థలికి చేరుకున్నారు.
రోడ్డు క్రాస్ చేసే సమయంలో మరింత అలర్ట్ గా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. లేదంటే ప్రాణాలు అనంత వాయువుల్లో కలిసిపోవచ్చు. Kerala Road Accident