Home » KGF
బాలీవుడ్ ఆలోచనలో పడింది. సల్మాన్ ఖాన్ లాంటి స్టార్ హీరోలు సౌత్ ఈరేంజ్ లో ఎలా దూసుకుపోతోందా అని తెగ థింక్ చేస్తున్నారు. మొన్న మొన్నటి వరకూ బాలీవుడ్ ని చూసి ఇన్ స్పైర్ అయ్యో, కాపీ..
ప్రేక్షకులు, అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్న 'కేజీఎఫ్ చాప్టర్ 2' ట్రైలర్ తాజాగా విడుదల చేశారు. 'కేజీఎఫ్ చాప్టర్ 1' కి కంటిన్యూగా ఈ సినిమా సాగనుంది. ఇక ట్రైలర్ లో భారీ యాక్షన్....
కేజీఎఫ్' రిలీజ్ అయిన తర్వాత దీనికి పార్ట్ 2 కూడా ఉండబోతుంది అని అనౌన్స్ చేశారు. దీంతో 'కేజీఎఫ్ 2' కోసం మూడు సంవత్సరాలుగా అభిమానులు, సినీ ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు............
ఈమధ్య చాలా సినిమాలు వస్తున్నా.. అల్టిమేట్ అన్నింటి థీమ్ ఒక్కటే ఉంటోంది. అన్ని రివేంజ్ డ్రామాల్లో ఒకటే ఇష్యూ ఉంటోంది. వీటన్నింటికీ రీజన్ఏంటా అని రీసెర్చ్ చేసిన సోకాల్డ్ టాలీవుడ్..
ఈ సినిమాని పాన్ ఇండియా వైడ్ రిలీజ్ చేశారు. 'కేజీఎఫ్' సినిమాని తెలుగు ప్రేక్షకుల దగ్గరికి తీసుకొచ్చింది మాత్రం కైకాల సత్యనారాయణనే.
కరోనా వల్ల 'కెజిఫ్ 2' వాయిదా పడుతూ వస్తుంది. ఇప్పటికే 'కెజిఫ్ 2' షూటింగ్ కంప్లీట్ అయిపోయింది. పోస్ట్ ప్రొడక్షన్ లో ఉంది అని చిత్ర బృందం తెలిపారు. ఇప్పటికే వాయిదా పడుతూ
సినీ పరిశ్రమలో ఒక సినిమా హిట్ అయితే దానికి రెండవ పార్ట్ గా అదే పేరుతో ఇంకో సినిమా తీసేవారు. ఇలా చాలా సినిమాలు వచ్చాయి. కేవలం తెలుగులోనే కాదు తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ ఇలా అన్ని
బాహుబలి తర్వాత పాన్ ఇండియా స్టార్ గా మారిన ప్రభాస్ ఇప్పుడు వరస క్రేజీ ప్రాజెక్టులతో వస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం రాధేశ్యామ్ షూటింగ్ పూర్తిచేసిన
‘పుష్ప’ మీద ఇప్పటికే భారీ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి.. ఆ అంచనాలు ఆకాశాన్నంటేలా కామెంట్స్ చేశాడు సుకుమార్ శిష్యుడు, ‘ఉప్పెన’ మూవీతో సెన్సేషన్ క్రియేట్ చేసిన యంగ్ డైరెక్టర్ బుచ్చిబాబు సానా..
ప్రముఖ కన్నడ నటుడు, ‘కేజీఎఫ్’ హీరో యశ్ తల్లికి, గ్రామస్తులకి మధ్య గొడవ జరిగింది. దీనికి కారణం భూవివాదం. ఈ వ్యవహారం పోలీస్ స్టేషన్ వరకు వెళ్లింది. గ్రామస్తులు యశ్ తల్లిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు.