khainy

    బహిరంగ ప్రదేశాల్లో పాన్, గుట్కా, ఉమ్మితే కేసు 

    May 30, 2020 / 12:42 PM IST

    కరోనా వైరస్ కట్టడిలో భాగంగా  కర్ణాటక ప్రభుత్వం  కీలక నిర్ణయం తీసుకుంది.  పొగాకు ఉత్పత్తులను ఇదివరకు మాదిరిగా ఎక్కడ పడితే అక్కడ, రోడ్లపై నమిలి ఉమ్మి వేయటంపై నిషేధం విధించింది.  ఈ మేరకు కర్ణాటక ఆరోగ్య శాఖ ఆదేశాలు జారీ చేసింది.  ఇక నుంచి �

10TV Telugu News