khalid khurshid

    Big Accident In Pakistan: కారును ఢీకొని లోయలో పడిన బస్సు.. 30 మంది మృతి

    February 8, 2023 / 07:21 AM IST

    పాకిస్థాన్‌లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. కారును ఢీకొట్టిన బస్సు లోయలో పడింది. ఈ ప్రమాదంలో 30 మంది మరణించారు. ఈ ఘటన పెషావర్‌లోని గిల్గిత్ - బాల్టిస్తాన్ ప్రాంతంలోని దియామిర్‌ పరిధి షాతియల్ చౌక్ వద్ద చోటు చేసుకుంది.

10TV Telugu News