Home » Khammam
Kottalanka Wife Murder : ప్రియురాలి మోజులో కట్టుకున్న భార్యను కిరాతకంగా చంపాడు ఓ భర్త.. చివరికి ఆ యువకుడి ఉన్మాదం తెలుసుకున్న ప్రియురాలు కూడా ఆత్మహత్య చేసుకుంది.. ఈ ఘటన ఖమ్మం జిల్లా కొత్తలంకపల్లిలో జరిగింది.. ప్రియురాలి వ్యామోహంలో పెళ్లయిన రెండు నెలలకే భార
Married woman Murder Case : ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం కొత్తలంకపల్లి వివాహిత హత్య కేసులో ట్విస్ట్ నెలకొంది. భార్యను హత్య చేసిన నాగశేషురెడ్డి.. మేనమామ కూతురు వెనీలా ఆత్మహత్య చేసుకుంది. వెనీలా నాగశేషురెడ్డితో ప్రేమాయణం సాగించింది. భార్య నవ్యారెడ్డిని నాగశ�
husband who murdered his wife : ఇష్టపడ్డాడు.. వద్దంటున్నా వెంటబడి పెళ్లి చేసుకున్నాడు. చదువుకు ఆటంకం కలిగించనంటూ వాగ్దానం చేసి మనువాడాడు. అంతలోనే అనుమానాన్ని నరనరాన నింపకొని కర్కోటకుడిగా మారాడు. ఇష్టపడ్డ ఇల్లాలినే దారుణంగా హత్య చేశాడు. నమ్మించి తీసుకెళ్లి మట
Congress EX-MP Renuka chowdary PA missed in nagarjunasagar canal : కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకురాలు, కేంద్ర మాజీ మంత్రి రేణుకా చౌదరి వ్యక్తగత సహాయకుడు రవి ఖమ్మం జిల్లాలోని నాగార్జున సాగర్ కాలువలో గల్లంతయ్యారు. రవి రేణుకా చౌదరికి ప్రధాన అనుచరుడిగా నగరంలో గుర్తింపు పొందారు. ఖమ్మం �
Khammam Zilla Parishad meeting : ఖమ్మం జిల్లా పరిషత్ సమావేశం రసాభాసగా సాగింది. సుబాబుల్ రైతుల సమస్యలపై జరిగిన సమావేశలో రైతు సంఘం నేతలు, బీజేపీ, టీఆర్ఎస్ నేతల మధ్య ఘర్షణలు చోటు చేసుకన్నారు. ఐటీసీ అధికారులు రావాలంటూ బీజేపీ, సీపీఎం, సీపీఐ నేతలు డిమాండ్ చేశారు. టీఆర�
Former MLA Katta Venkatanarsaya dies with Corona : సీపీఎం మాజీ ఎమ్మెల్యే కట్టా వెంకటనర్సయ్య కరోనాతో మృతి చెందారు. హైదరాబాద్లోని ఓ ప్రవేట్ ఆస్పత్రిలో మాజీ ఎమ్మెల్యే కట్టా వెంకట నర్సయ్య కరోనాతో మృతి చెందారు. ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గం నుంచి సీపీఎం తరపున రెండుసార్లు ఎ�
road accident in khammam district : విజయవాడ-చత్తీస్ ఘడ్ జాతీయ రహాదారిపై ఖమ్మంజిల్లాలో ఈ తెల్లవారుఝూమున రోడ్డు ప్రమాదం జరిగింది. పొగమంచు కారణంగా రోడ్డు కనపడక కారు బోల్తా పడింది. పెనుబల్లిమండలం తుమ్మలపల్లి సమీపంలో కారు బోల్తాపడటంతో ఇద్దరు మృతిచెందారు. మరో ఐదుగుర
Mother and Two Daughters suicide : ఖమ్మంలో తీవ్ర విషాదకర ఘటన ఒకటి వెలుగు చూసింది. పెళ్లి ఖర్చులకు డబ్బులు సర్దుబాటు కాలేదన్న మనస్తాపంతో తల్లీ, ఇద్దరు కుమార్తెలు బలవన్మరణానికి పాల్పడడం స్థానికంగా విషాదం నింపింది. గోపాలపురం ప్రకాశ్, గోవిందమ్మ దంపతులు ఖమ్మం పట్ట
road accidents 11 people kill : తెలుగు రాష్ట్రాల్లో రహదారులు రక్తమోడాయి. బుధవారం జరిగిన వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో 11 మంది మృతి చెందారు. రంగారెడ్డి జిల్లాలో ఆరుగురు, కర్నూలు జిల్లాలో ముగ్గురు, ఖమ్మం జిల్లాలో ఇద్దరు దంపతులు మృతి చెందారు. పలువురికి గాయాలయ్యాయి. �