Home » Khammam
ఖమ్మం నగరంలోని ఒకటో డివిజన్ కార్పోరేటర్ ప్రజాగ్రహానికి గురయ్యారు. ఆయనపై ఆగ్రహించిన ప్రజలు కార్పోరేటర్ వాహనాన్ని తగుల బెట్టారు. ఒకటో డివిజన్ కార్పోరేటర్ ధరావత్ రామ్మూర్తి నాయక్ పై జనం తిరగబడ్డారు. కైకొండాయ గూడెంనకు చెందిన అనంద్ తేజ(23) ఆగస్ట
యావత్ ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ మహమ్మారి ఇప్పటికే అనేక సమస్యలు తెచ్చి పెట్టింది. మనుషుల్లో బంధాలు, అనుబంధాలను మాయం చేసింది. మానవత్వాన్ని చంపేసింది. ఇప్పుడు ఘర్షణలకు, దాడులకు దారితీస్తోంది. మనుషుల మధ్య విద్వేషాలు పెంచుతోంది. పగ, ప
చట్టం విషయానికొస్తే దేవుడి భూములైనా సరే న్యాయప్రకారమే పరిష్కరిస్తామని టీఎస్ హైకోర్టు చెప్పింది. వీహెచ్పీ ప్రధాన కార్యదర్శి అల్లిక్ అంజయ్య పిల్పై విచారణలో భాగంగా ఈ ఆదేశం ఇచ్చింది. పిటిషనర్ తరపు వాదన ఇలా ఉంది. టీటీడీకి చెందిన టీటీడీకి చెం
వాయుగుండం ప్రభావంతో రేపు తెలంగాణలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఆదిలాబాద్, నిర్మల్, కొమురంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిజామాబాద్, జగిత్యాల, రాజన్నసిరిసిల్ల, పెద్దపల్లి, కరీంనగర్, జయశంకర్ �
వాయవ్య బంగాళాఖాతంలో ఏర్పడినఅల్పపీడన ప్రభావం మరింత బలపడింది. దీని ప్రభావం వల్ల ఆది, సోమవారాల్లో తెలంగాణలో విస్తారంగా వర్షాలుకురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది. ఇప్పటికే గత 3,4 రోజులుగా రాష్ట్రంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్నవర్షా
తెలుగు రాష్ట్రాల్లో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. ఉత్తరకోస్తా, ఒరిస్సా, దానికి ఆనుకుని ఉన్న గ్యాంగ్ టక్, పశ్చిమబెంగాల్ ప్రాంతాల్లో అల్పపీడనం కొనసాగుతోంది. దీనికి అనుబంధంగా 7.6 కిలోమీటర్ల ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. ఇది ఎత్తుకు �
వధువు ముస్లిం..వరుడు క్రిస్టియన్..హిందూ ప్రకారం పెళ్లి ఏంటీ అనుకుంటున్నారా ? అవును నిజంగానే జరిగింది. మతసామరస్యాన్ని చాటి చెబుతూ జరిగిన ఈ వివాహానికి హాజరైన..నూతన వధూ వరులను ఆశీర్వదించారు. ఈ ఘటన తెలంగాణ రాష్ట్రంలోని ఖమ్మం జిల్లాలో చోటు చేసుకు�
ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఒకరి కోసం ఒకరన్నట్లు బతికారు. విదేశాలకు వెళ్లే ప్రయత్నంలో ఉన్నారు. కరోనా కష్టకాలంలో ఆర్ధిక ఇబ్బందులు చుట్టుముట్టాయి. కాసింత ఓర్పుగా ఉండి ఉంటే మంచి రోజులు వచ్చేవి. కానీ తొందరపాటు చర్యతో దంపతులిద్దరూ బలవన్మరణా
దొంగల్లో మంచి దొంగ కూడా ఉంటారేమో.. లక్షలు విలువ చేసే బంగారం వద్దని కేవలం రూ.2 వేల కోసమే దొంగతనం చేశాడు.. తనకు అవసరమైన డబ్బును మాత్రమే తీసుకుని బ్యాగులోని బంగారపు పుస్తెల తాడును వదిలేసి పోయాడు.. ఆ బ్యాగును దగ్గరలోని ఓ చెట్టు కుండీలో వేసి వెళ్లాప�
స్నేహమంటూ దగ్గరవుతున్నారు. ప్రేమంటూ వెంటపడుతున్నారు. పెళ్లి చేసుకుందామంటూ శారీరకంగా వాడేసుకుంటున్నారు. ఆ తర్వాత అవసరం లేదంటూ గెంటేస్తున్నారు. ప్రియురాలిని పక్కన పెట్టేసి మరో అమ్మాయితో పెళ్లికి సిద్ధమవుతున్నారు. సీన్కట్ చేస్తే.. న్యాయం