Home » Khammam
మూలపడిపోయిన పాత బస్సులను కొత్త పద్ధతిలో ఉపయోగిస్తోంది తెలంగాణ ప్రభుత్వం. పాత ఆర్టీసి బస్సలు కొత్త అవతారం ఎత్తాయి. సిటీల్లో సంచార బయో టాయిలెట్లుగా మారిపోతున్నాయి. హైదరాబాద్ నగరంలో ఇప్పటికే ప్రయోగాత్మకంగా కొన్ని బస్సులను ప్రారంభించగా..రాష�
మనిషి మానవత్వం చచ్చిపోతోంది. జంతువుల ప్రాణాలను తీసేస్తూ ఆధునిక యుగం నుంచి అనాగరిక యుగంలోకి జారిపోతున్నాడు. గుక్కెడు నీళ్లు తాగటానికి వచ్చిన కోతిని దారుణంగా హింసించి ఉరివేసి చంపిన దారుణ ఘటన తెలంగాణ రాష్ట్రంలో చోటుచేసుకుంది. ఖమ్మం జిల్లాల�
అప్పు తీసుకున్న వ్యక్తి సకాలంలో వడ్డీ చెల్లించలేదని అతడి భార్యను ఎత్తుకెళ్లిన వడ్డీ వ్యాపారి ఉదంతం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో వెలుగు చూసింది. జిల్లాలోని టేకులపల్లి మండలం సులానగర్ కు చెందిన అజ్మీరా హట్యా అనే వ్యక్తి అదే గ్రామానికి చె
కరోనా వైరస్.. యావత్ ప్రపంచాన్ని వణికిస్తోంది. కోట్లాది మందికి నిద్ర లేకుండా చేసింది. వేలాది మంది ప్రాణాలు తీసింది. దీంతో కరోనా సోకకుండా అందరూ జాగ్రత్తలు
భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి దేవస్థానంలో శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలకు అదివారం మార్చి29న అంకురార్పణ జరిగింది. నవమి ఉత్సవాలు ఆలయంలో నిరాడంబరంగా ప్రారంభమయ్యాయి. ఉదయం అర్చకులు ప్రాకార మండపం వద్దకు శ్రీసీతారాముల వారిని తీసుకొచ్చారు. గో�
ఖమ్మం జిల్లాలోని కామేపల్లి మండలం పొన్నెకల్ లో విషాదం నెలకొంది. ఇంటర్ పరీక్షలకు వెళ్తూ ఓ విద్యార్థి మృతి చెందాడు.
వాళ్లిద్దరూ ఇష్ట పడ్డారు…ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. చిలకా గోరింకల్లా చూడముచ్చటగా ఉన్నారనుకున్నారందరూ…ఇంతలో ఏమైందో ఏమో ఇద్దరి మధ్య తేడాలు వచ్చాయి. నిద్ర పోతున్నమొగుడిపై పెట్రోల్ పోసి నిప్పింటించి హతమార్చింది ఓ ఇల్లాలు. భద్రా�
ఖమ్మం జిల్లాలో కరోనా టెన్షన్ నెలకొంది. ఓ మెడిసిన్ విద్యార్థిలో కరోనా లక్షణాలు బయటపడ్డాయి.
ఖమ్మం జిల్లా అసిస్టింట్ లేబర్ కమిషనర్ ఆనందరెడ్డి హత్య విషయంలో కుటుంబ సభ్యులు సంచలన వ్యాఖ్యలు చేశారు.ఆనంద్ రెడ్డిని పక్కా ప్లాన్ ప్రకారమే చంపేశారని 10టీవీతో మాట్లాడుతూ ఆరోపించారు. ఈ హత్యలో సీఐ ప్రశాంత్ రెడ్డి ప్రమేయం కూడా ఉందని..సీఐ సోదరుడ
ఖమ్మం లేబర్ అసిస్టెంట్ కమిషనర్ హత్యకేసులో పోలీసులు సీన్ రీ కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. ఈ కేసులో ఆరుగురు నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు... రాంపూర్ అడవుల్లోని ఘటనా స్థలానికి తీసుకువెళ్లారు.