Home » Khammam
ప్రభుత్వ ఆస్పత్రులలో అదే నిర్లక్ష్యం కొనసాగుతోంది. ఖమ్మం ఆస్పత్రిలో ఓ పసిబిడ్డ మాయం కలకలం సృష్టించింది. మంగళవారం (నవంబర్ 26) ఉదయం నుంచి శిశువు కిడ్నాప్ కు గురైంది. పాలుతాగే బిడ్డ కనిపించకుండా పోవటంతో కన్నతల్లి కన్నీరు మున్నీరుగా విలపిస్తోంద
ఔను వాళ్ళిద్దరూ ఇష్టపడ్డారు..అందుకే 20 ఏళ్ల క్రితం ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ముచ్చటైన ఆ సంసారంలో వారికిద్దరు పిల్లలు. ఇంటర్ చదువుతున్న 18 ఏళ్ల కుమారుడు, 15 ఏళ్ల కుమార్తె ఉన్నారు. హైదరాబాద్ కృష్ణానగర్ లో కాపురం ఉంటున్న జ్యోతీశ్వరి, బి అశోక�
మూడు సంవత్సరాల క్రితం 1000,500ల రూపాల నోట్లు రద్దయ్యాయి. కొత్త నోట్లు చలామణిలోకి వచ్చాయి.అయినా ఈనాటికి పాత కరెన్సీ కట్టలు కట్టలుగా బైటపడుతూనే ఉన్నాయి. ఈ క్రమంలో ఖమ్మం జిల్లాలోని వేల్పూరు మండలం మర్లపాడు గ్రామంలో రద్దు అయిన పాత నోట్ల డంపింగ్ క
తెలంగాణ రాష్ట్రంలో అక్రమ లే అవుట్లలో కొనుగోలు చేసిన ప్లాట్లను క్రమబద్దీకరించుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు మరో అవకాశం ఇచ్చింది. కొత్తగా ఏర్పాటు చేసిన నాలుగు పట్టణాభివృధ్ది సంస్దల పరిధిలోనూ లేఅవుట్ల క్రమబధ్ధీకరణ పధకం(ఎల్ఆర్ఎస్) �
ఖమ్మం జిల్లాలో విషాదం నెలకొంది. పిడుగుపడి భార్యాభర్తలు చనిపోయారు.
ఖమ్మం జిల్లా నకిలీ నోట్లకు అడ్డాగా మారింది. సత్తుపల్లిలో నకిలీ నోట్ల ముఠా రెచ్చిపోతోంది. బహిరంగంగానే నకిలీ నోట్లను చెలామణి చేస్తోంది. పక్కా సమాచారంతో రంగంలోకి దిగిన
ఆర్టీసీ కార్మికులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. తాజాగా ఖమ్మం జిల్లా సత్తుపల్లి ఆర్టీసీ డిపోకు చెందిన మహిళా కండక్టర్ నీరజ ఆతహత్య చేసుకోవడం కలకలం రేపుతోంది. ఇంట్లో ఫ్యాన్కు ఉరేసుకుని 2019, అక్టోబర్ 28వ తేదీ సోమవారం నీరజ ఆత్మహత్యకు పాల్పడ్డార�
రైలులో ఓ గర్భిణీ ప్రసవించింది. కోణార్క్ ఎక్స్ ప్రెస్ లో పాపకు జన్మనిచ్చింది.
వాతావరణం మారడంతో ఒక్కసారిగా రోగాలు ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. ఈ క్రమంలోనే పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని ప్రభుత్వం చెబుతుంది. అయితే ఇటీవల డెంగీ కారణంగా ఓ డాక్టర్ చనిపోవడం సంచలనం కాగా ఇప్పుడు ఓ న్యాయమూర్తి డెంగీ కారణంగా చనిపోయా�
ఆర్టీసీ డ్రైవర్ శ్రీనివాస్ రెడ్డి మృతికి నిరసనగా ఆర్టీసీ జేఏసీ ఖమ్మం జిల్లా బంద్ కు పిలుపునిచ్చింది. సోమవారం(అక్టోబర్ 14,2019) బంద్ కు పిలుపు ఇచ్చింది. ఆర్టీసీ జేఏసీ