Home » Khammam
మాటల్లేవ్.. మాట్లాడుకోవడాల్లేవ్.. ఆర్టీసీ కార్మిక సంఘాలతో చర్చల్లేవని తెలంగాణ ప్రభుత్వం తేల్చిచెప్పింది. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే ప్రసక్తేలేదని కుండబద్దలు కొట్టింది సర్కార్. తాము కూడా వెనక్కి తగ్గేదే లేదని.. తాడోపేడో తేల్చుకుం�
ఖమ్మంలో ఆర్టీసీ కార్మికులు కదం తొక్కారు. తమ డిమాండ్లు పరిష్కరించాలంటూ వారు ఆందోళన చేపట్టారు. ఖమ్మం బస్ డిపో వద్ద రోడ్డుపై బైఠాయించారు. కార్మికులకు మద్దతుగా పలు పార్టీలు మద్దతు పలికి నిరసనలో పాల్గొన్నారు. పోలీసులు రంగ ప్రవేశం చేసి వారిని చె�
ఆ ఊరికి అతడే రాజు.. మంత్రి.. అతడు చెప్పిందే వేదం, పంచాయతీ. చెప్పిందే తీర్పు.. వేసిందే శిక్ష. చట్టాలు, కోర్టులు ఉన్నా.. ఆ ఊరి పొలిమేర దాటవు. అంతా అతడి కనుసన్నల్లోనే
ఖమ్మం జిల్లాలో అదుపు తప్పిన కారు సాగర్ కాల్వలోకి దూసుకువెళ్లింది. ఈ ఘటనలో 9 నెలల గర్భిణి సహ ఇద్దరు మరణించారు. జిల్లాలోని గొల్లగూడెం వద్ద ఆదివారం మధ్యాహ్నం ఈ దుర్ఘటన జరిగింది. కారు కాల్వలోకి దూసుకెళ్తుండగా కార్లో ఉన్న పోగుల మహీప
ఇప్పుడు ఎక్కడ చూసినా ట్రాఫిక్ వసూళ్ల విషయంలో చర్చ విపరీతంగా జరుగుతుంది. పోలీసులు కూడా నిబంధనలు పాటించట్లేదంటూ భారీగా వసూలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే లేటెస్ట్ గా ఖమ్మంలో కూడా కొందరు పోలీసు కానిస్టేబుళ్లు వాహనదారుల నుంచి వసూళ్లకు పాల్పడ్డ�
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో మళ్లీ గోదావరి ఉగ్రరూపం దాల్చింది. నది పరివాహక ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేసిన అధికారులు సెప్టెంబర్ 07వ తేదీ శనివారం మధ్యాహ్నం వరకు మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. ఎగువన కురుస్తున్న వర్షాలతో క్రమం�
ఖమ్మం జిల్లాలో ప్రేమోన్మాది ఘాతుకానికి పాల్పడ్డాడు. పెనుబల్లి మండలం లంకపల్లిలో యువతిని యువకుడు అత్యంత కిరాతకంగా హత్య చేశాడు. తనను ప్రేమిస్తూ వేరే యువకుడితో చనువుగా ఉంటోందన్న అనుమానంతో ఈ ఘాతుకానికి ఒడిగట్టినట్టు తెలుస్తోంది. హత్య చేసిన అ�
ఖమ్మం పట్టణంలో 13 ఏళ్ల బాలుడి మిస్సింగ్ కేసు విషాదంగా ముగిసింది. 3 రోజుల క్రితం అదృశ్యమైన బాలుడు అనుమానాస్పద రీతిలో శవమై కనిపించాడు. ఓ పురాతన భవనంలో
ఖమ్మం జిల్లా వాసి, బీజేపీ జిల్లా అధ్యక్షుడు సన్నే ఉదయ్ ప్రతాప్ ఏకైక కుమారుడు ఉజ్వల్ శ్రీహర్ష ఆచూకీ ఇంకా తెలియలేదు. అదృశ్యమై రెండు రోజులవుతున్నా ఇంకా శ్రీహర్ష
ఖమ్మం జిల్లా కొణిజర్ల మండలం, గోపవరంలో ఎంపీటీసీ ఎన్నిక చిచ్చు రేపింది. టీఆర్ఎస్ కార్యకర్తలు, నేతలు రెండు వర్గాలుగా ఏర్పడి కొట్టుకున్నారు. కత్తులు, కర్రలతో ఒకరిపై ఒకరు దాడులకు పాల్పడ్డారు. చాలా మంది గాయపడ్డారు. గాయాలైన వారిని ఖమ్మం ప్రభుత�