Home » Khammam
రాష్ట్రమంతా ఒక లెక్కైతే… ఖమ్మంలో మాత్రం ఒక్క లెక్క అన్నట్లుగా ఉంటుంది రాజకీయం. ఒకప్పుడు కమ్యూనిస్టులకు కంచుకోటే అయినా.. మధ్యలో కాంగ్రెస్, టీడీపీ, వైసీపీని ఆదరించిన ఖమ్మం ఓటర్లు… విలక్షణ తీర్పునే ఇచ్చారు. మరి ఈ పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ �
ఎన్నాళ్లుగానో ఊరిస్తోందా స్థానం. సిట్టింగ్ సీటే అయినా.. ఇప్పటి వరకూ ఆ నియోజకవర్గంలో జెండా ఎగురలేదు. దీంతో… అధినేత ప్రత్యేకంగా దృష్టిపెట్టారు. గెలుపే లక్ష్యంగా పావులు కదుపుతున్నారు. ఏప్రిల్ 04వ తేదీ గురువారం ఖమ్మం జిల్లాలో పర్యటించనున్న గు�
సార్వత్రిక ఎన్నికల తర్వాత కేంద్రంలో తెలంగాణ సీఎం కేసీఆర్ చక్రం తిప్పడం ఖాయం అని టీఆర్ఎస్ నేత, ఖమ్మం ఎంపీ అభ్యర్థి నామా నాగేశ్వరరావు జోస్యం చెప్పారు.
పద్మశ్రీ పురస్కార గ్రహీత, వనజీవి రామయ్య ఆసుపత్రిలో చేరారు. ఓ ప్రమాదంలో గాయపడ్డారు. దీనితో కుటుంబసభ్యులు ఖమ్మం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. వైద్యులు ఆయన్ను ప్రత్యేక వార్డులో ఉంచి చికిత్స అందిస్తున్నారు. ఆయన ప్రయాణిస్తున్న వాహనం..మరో వాహనం
తాను టీఆర్ఎస్ పార్టీలోనే కొనసాగుతానని ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సృష్టం చేశారు.టిక్కెట్ కేటాయింపు విషయంలో పార్టీ అధిష్ఠానం తీసుకున్న నిర్ణయాన్ని శిరసావహిస్తున్నట్లు తెలిపారు.ఖమ్మం పార్లమెంట్ స్థానంలో టీఆర్ఎస్ అభ్యర్థిగా �
ఖమ్మం సిట్టింగ్ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కంట తడి పెట్టారు. అనుచరుల ఆవేదన చూసి తట్టుకోలేకపోయిన ఆయన కన్నీళ్లు పెట్టుకున్నారు. పొంగులేటికి సీఎం కేసీఆర్ టీఆర్ఎస్
ఇద్దరూ కలిసే ఉంటారు. కానీ.. ఇద్దరికీ క్షణం కూడా పడదు. ఎక్కడున్నా ఎవరి గ్రూప్ వారిదే.. ఎవరి రాజకీయం వారిదే. ఒకరి ఆధిపత్యాన్ని భరించలేక ఇంకొకరు వెళ్లిపోతే.. అదే బాటపట్టారు మరో నేత. ఇప్పుడు మళ్లీ ఇద్దరూ కలిశారు. మరి ఇప్పుడైనా కలిసి పనిచేస్తారా.. లేక �
తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధి జరగాలని, కేసీఆర్ పాలన చూసి TRSలో జాయిన్ అయినట్లు నామా నాగేశ్వరరావు వెల్లడించారు. రాష్ట్రం ఏర్పడిన సమయంలో పార్లమెంట్లో తెలంగాణ బిల్లుకు మొదటి వేసిన ఓటు వేసినట్లు చెప్పారు. రాష్ట్రం, ప్రజలకు, ప్రధానంగా ఖమ్మం జిల
తెలంగాణలో తెలుగుదేశంకు ఉన్న అతికొద్దిమంది నేతలలో ఒకరు నామా నాగేశ్వరరావు. ఆయన కూడా ఆ పార్టీకి రాజీనామా చేశారు. టీఆర్ఎస్ గూటికి చేరేందుకు సిద్ధం అయ్యారు. తెలుగుదేశం పొలిట్ బ్యూరో పదవికి, పార్టీ ప్రాధమిక సభ్యత్వానికి నామా రాజీనామా ఇచ్చేశారు. �
ఎన్నికల వేళ.. TRS లో జోష్ కనిపిస్తుంటే.. విపక్షాల్లో మాత్రం పూర్తి నైరాశ్యం కనిపిస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఎక్కువ మంది ఎమ్మెల్యేలను గెల్చుకున్నా లోక్సభ ఎన్నికల సమయానికి విపక్షం పూర్తిగా డీలా పడిపోయింది. ఒక్కొక్కరుగా ఎమ్మెల్యేలు చేయి జా