Khammam

    ఖమ్మంలో పొలిటికల్ హీట్ : పార్లమెంట్ ఎన్నికలపై పార్టీల దృష్టి

    March 14, 2019 / 04:20 PM IST

    ఖమ్మం జిల్లాలో పార్లమెంట్ ఎన్నికలకు అన్ని పార్టీలూ సిద్ధమవుతున్నాయి.

    టీడీపీకి గుడ్‌ బై : కాంగ్రెస్‌లోకి నామా

    March 14, 2019 / 11:37 AM IST

    ఖమ్మం: తెలంగాణ టీడీపీ సీనియర్ నేత నామా నాగేశ్వరరావు పార్టీ వీడనున్నారా? ఆయన కాంగ్రెస్ లో చేరనున్నారా? అంటే అవుననే వార్తలు వస్తున్నాయి. ఖమ్మం జిల్లాకు చెందిన

    టీడీపీకి షాక్ : ఖ‌మ్మం నుంచి నామాకు కాంగ్రెస్ టికెట్‌

    March 12, 2019 / 08:36 AM IST

    తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ, టీజేఎస్, సీపీఐతో కలిసి మహాకూటమిగా ఏర్పడిన కాంగ్రెస్ లోక్ సభ ఎన్నికల్లో మాత్రం ఒంటరిగా పోటీ చేస్తుంది.

    కాంగ్రెస్‌కు బానోతు హరిప్రియ గుడ్ బై

    March 11, 2019 / 03:45 AM IST

    ఎన్నికల కూత కూసిందో లేదో..అప్పుడే తెలంగాణ కాంగ్రెస్‌కు మరో దెబ్బ తగిలింది. ఆ పార్టీ చెందిన నేతలు ఒక్కొక్కరుగా ‘చేయి’ ఇస్తున్నారు. చేయి వద్దు..కారు ముద్దు అంటున్నారు. దీనితో అసెంబ్లీలో క్రమక్రమంగా బలం పడిపోతుండగా గులాబీ మెజార్టీ అధికమౌతూ వస్

    పాల్వంచలో పొల్యూషన్ అన్ లిమిటెడ్

    March 6, 2019 / 02:32 PM IST

    కిన్నెరసాని వచ్చిందమ్మా వెన్నెల పైటేసి..విశ్వనాధ పలుకై.. అంటూ పాట వినగానే కిన్నెరసాని అందాలు కళ్లముందు కదలాడుతాయి. మనసును పరవశింపజేసే ప్రకృతి సౌందర్యం కిన్నెరసాని సొంతం. ఒకవైపు అభయారణ్యంలో దుప్పుల గెంతులు, హంసల హోయలు, బాతుల చప్పుడు. నిండుకు

    టీడీపీకి సండ్ర రాజీనామా: టీఆర్ఎస్‌లో చేరిక

    March 3, 2019 / 06:27 AM IST

    హైదరాబాద్: సత్తుపల్లి నియోజక వర్గ అభివృధ్దికోసమే టీడీపీని వీడి టీఆర్ఎస్ లో చేరుతున్నానని సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య చెప్పారు.  రాష్ట్రం సీఎం కేసీఆర్ నేతృత్వంలో అభివృద్ది చెందుతోందని , నియోజక వర్గ ప్రజల మనోభావాలకనుగుణంగా అ

    ఖమ్మం జిల్లాకు నీటిని వదలండి : సీఎం కేసీఆర్ ఆదేశాలు

    March 2, 2019 / 11:38 AM IST

    ఖమ్మం జిల్లాలో 2 లక్షల ఎకరాల్లో పంటను కాపాడేందుకు... నాగార్జున సాగర్ ఎడమ కాల్వ నుంచి వెంటనే నీరు విడుదల చేయాలని సీఎం కేసీఆర్‌... ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్.కె.

    కంపెనీలో పేలుడు : ముగ్గురు మృతి

    February 25, 2019 / 04:01 PM IST

    ఖమ్మం: జల్లాలోని పెనుబల్లి మండలం నాయకన్ గూడెంలో విషాదం చోటు చేసుకుంది. సాయి సంజూస్ మొక్క జొన్న విత్తనాల కంపెనీలో ప్రమాదవశాత్తు బాయిలర్ పేలింది. ఈ

    రామా నీనామమేమిరా..! : శ్రీరామచంద్రుడా ? నారాయణుడా ?

    February 22, 2019 / 10:48 AM IST

    దక్షిణ అయోధ్యగా విరాజిల్లుతున్న భద్రాచలం క్షేత్రంలో కొలువున్నది శ్రీరామచంద్రుడా? నారాయణుడా? కొన్ని ఏళ్లుగా జరుగుతోన్న ఈ చర్చ ఎడతెగడం లేదు. సీతారామచంద్ర స్వామి తిరుకల్యాణ బ్రహ్మోత్సవాలు సమీపిస్తున్న తరుణంలో మరోసారి ఇదే చర్చ మొదలైంది. అసల

    సింగరేణిలో మరో మూడు కొత్త గనులు : బొగ్గు ఉత్పత్తిపై ఫోకస్

    February 14, 2019 / 02:43 PM IST

    అదనపు ఉత్పత్తి, ఉపాధి కల్పన లక్ష్యంగా మరో మూడు బొగ్గు గనులను ప్రారంభించేందుకు సింగరేణి యాజమాన్యం సిద్ధమైంది.

10TV Telugu News