Home » Khammam
ఖమ్మం జిల్లాలో పార్లమెంట్ ఎన్నికలకు అన్ని పార్టీలూ సిద్ధమవుతున్నాయి.
ఖమ్మం: తెలంగాణ టీడీపీ సీనియర్ నేత నామా నాగేశ్వరరావు పార్టీ వీడనున్నారా? ఆయన కాంగ్రెస్ లో చేరనున్నారా? అంటే అవుననే వార్తలు వస్తున్నాయి. ఖమ్మం జిల్లాకు చెందిన
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ, టీజేఎస్, సీపీఐతో కలిసి మహాకూటమిగా ఏర్పడిన కాంగ్రెస్ లోక్ సభ ఎన్నికల్లో మాత్రం ఒంటరిగా పోటీ చేస్తుంది.
ఎన్నికల కూత కూసిందో లేదో..అప్పుడే తెలంగాణ కాంగ్రెస్కు మరో దెబ్బ తగిలింది. ఆ పార్టీ చెందిన నేతలు ఒక్కొక్కరుగా ‘చేయి’ ఇస్తున్నారు. చేయి వద్దు..కారు ముద్దు అంటున్నారు. దీనితో అసెంబ్లీలో క్రమక్రమంగా బలం పడిపోతుండగా గులాబీ మెజార్టీ అధికమౌతూ వస్
కిన్నెరసాని వచ్చిందమ్మా వెన్నెల పైటేసి..విశ్వనాధ పలుకై.. అంటూ పాట వినగానే కిన్నెరసాని అందాలు కళ్లముందు కదలాడుతాయి. మనసును పరవశింపజేసే ప్రకృతి సౌందర్యం కిన్నెరసాని సొంతం. ఒకవైపు అభయారణ్యంలో దుప్పుల గెంతులు, హంసల హోయలు, బాతుల చప్పుడు. నిండుకు
హైదరాబాద్: సత్తుపల్లి నియోజక వర్గ అభివృధ్దికోసమే టీడీపీని వీడి టీఆర్ఎస్ లో చేరుతున్నానని సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య చెప్పారు. రాష్ట్రం సీఎం కేసీఆర్ నేతృత్వంలో అభివృద్ది చెందుతోందని , నియోజక వర్గ ప్రజల మనోభావాలకనుగుణంగా అ
ఖమ్మం జిల్లాలో 2 లక్షల ఎకరాల్లో పంటను కాపాడేందుకు... నాగార్జున సాగర్ ఎడమ కాల్వ నుంచి వెంటనే నీరు విడుదల చేయాలని సీఎం కేసీఆర్... ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్.కె.
ఖమ్మం: జల్లాలోని పెనుబల్లి మండలం నాయకన్ గూడెంలో విషాదం చోటు చేసుకుంది. సాయి సంజూస్ మొక్క జొన్న విత్తనాల కంపెనీలో ప్రమాదవశాత్తు బాయిలర్ పేలింది. ఈ
దక్షిణ అయోధ్యగా విరాజిల్లుతున్న భద్రాచలం క్షేత్రంలో కొలువున్నది శ్రీరామచంద్రుడా? నారాయణుడా? కొన్ని ఏళ్లుగా జరుగుతోన్న ఈ చర్చ ఎడతెగడం లేదు. సీతారామచంద్ర స్వామి తిరుకల్యాణ బ్రహ్మోత్సవాలు సమీపిస్తున్న తరుణంలో మరోసారి ఇదే చర్చ మొదలైంది. అసల
అదనపు ఉత్పత్తి, ఉపాధి కల్పన లక్ష్యంగా మరో మూడు బొగ్గు గనులను ప్రారంభించేందుకు సింగరేణి యాజమాన్యం సిద్ధమైంది.