-
Home » Khammam
Khammam
భూదాన్ బాధితులకు భారీ ఊరట.. కూల్చిన చోటే వారికి ఇందిరమ్మ ఇళ్లు..!
March 11, 2026 / 08:59 AM ISTVelugumatla Bhoodan Victims Indiramma Illu : వెలుగుమట్ల భూదాన్ బాధితుల విషయంలో ప్రభుత్వం దిగి వచ్చింది. బాధితులకు ఇళ్లు కూల్చిన చోటే ఇందిరమ్మ ఇళ్లు ఇస్తామని చెప్పింది.
కూల్చిన చోటే డబుల్ బెడ్రూం ఇళ్లు ఇవ్వాలి.. న్యాయం జరిగేవరకు దీక్ష కొనసాగుతుంది : కల్వకుంట్ల కవిత
March 10, 2026 / 12:33 PM ISTKalvakuntla Kavitha Hunger Strike : వెలుగుమట్ల బాధితులకు అండగా ఉంటానని వారికి న్యాయం జరిగేవరకు పోరాడతానని కల్వకుంట్ల కవిత స్పష్టం చేశారు.
అర్ధరాత్రి హైడ్రామా మధ్య కల్వకుంట్ల కవిత అరెస్ట్.. హైదరాబాద్ కు తరలింపు
March 10, 2026 / 08:46 AM ISTKalvakuntla Kavitha Arrest : జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్లను కవితను సోమవారం అర్థరాత్రి ఖమ్మంలో అరెస్ట్ చేశారు.
ఖమ్మంలో పేదల ఇళ్ల కూల్చివేతపై రాజకీయ తుఫాన్
February 26, 2026 / 02:54 PM ISTఖమ్మంలో పేదల ఇళ్ల కూల్చివేతపై రాజకీయ తుఫాన్
గుడిసెల కూల్చివేత చుట్టూ రాజకీయ దుమారం..! ఆరోపణలు ఏంటి? వాటిలో నిజమెంత?
February 25, 2026 / 08:40 PM ISTతుమ్మల ప్రమేయం ఉందా? లేక ఆయన నియోజకవర్గ పరిధిలో కూల్చివేతలు జరిగాయి కాబట్టి అలిగేషన్స్ వస్తున్నాయా?
ఖమ్మంలో టెన్షన్ టెన్షన్.. తెల్లారకముందే జేసీబీలు, డోజర్లతో వచ్చి.. ఇళ్లను కూల్చేశారు..
February 24, 2026 / 01:03 PM ISTKhammam : ఖమ్మం జిల్లాలో టెన్షన్ వాతావరణం నెలకొంది. జిల్లా పరిధిలోని వెలుగుమట్ల ప్రాంతంలో పేదల ఇండ్లను అధికారులు కూల్చేశారు.
‘పవన్ హఠావో’ బుక్ రచయిత హత్య మిస్టరీ వీడింది.. చంపింది వీళ్లే..
February 23, 2026 / 09:12 AM ISTహత్యను రోడ్డు ప్రమాదంలా చిత్రించే ప్రయత్నం చేశాడు.
ట్రంప్ మరో హిట్లర్లా మారారు.. ప్రధాని మోదీ దేశాభివృద్ధికి చేసిందేమీ లేదు- డి.రాజా
January 18, 2026 / 06:18 PM ISTపాలస్తీనాలో మారణహోమం కొనసాగుతోందని రాజా వాపోయారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇజ్రాయల్ కి మద్దతు పలికితే.. ఇదేమిటని అడిగే వారు లేరని ఆవేదన వ్యక్తం చేశారు.
బీజేపీ అంటే బ్రిటీష్ జనతా పార్టీ.. మళ్లీ వలస పోయే పరిస్థితి తెచ్చారు- సీఎ రేవంత్
January 18, 2026 / 05:05 PM ISTకార్పొరేట్ కంపెనీల చేతిలో కీలు బొమ్మగా మారిన మోదీ.. జాతీయ ఉపాధి హామీ పథకాన్ని రద్దు చేసి మళ్లీ మల్టీ నేషనల్ కంపెనీలకు మన హక్కులను తాకట్టు పెట్టు ప్రయత్నం చేస్తున్నారని విరుచుకుపడ్డారు.
భారీ సైబర్ క్రైమ్ ముఠా గుట్టురట్టు.. రూ.547 కోట్లు కొల్లగొట్టిన నేరగాళ్లు.. సంచలన విషయాలు చెప్పిన ఖమ్మం పోలీసులు
January 11, 2026 / 06:25 PM ISTప్రజల నుంచి బ్యాంకు ఖాతాల వివరాలు తీసుకుని అనధికారిక లావాదేవీలు జరిపారు. ప్రధాన నిందితుడు ప్రవీణ్ తో పాటు సహకరించిన 18మందిని అరెస్ట్ చేశారు పోలీసులు.