-
Home » Khammam
Khammam
ఖమ్మంలో భట్టి Vs రేణుక.. లొల్లి ఎక్కడ మొదలైంది? పీసీసీకి ఫిర్యాదు చేసేవరకు ఎందుకెళ్లింది?
May 20, 2026 / 10:46 PM ISTఖమ్మం జిల్లాలో ఏ మాత్రం బలం, అనుచర వర్గం లేని రేణుకా చౌదరి నోటికొచ్చినట్లు విమర్శలు చేసి పార్టీని, మంత్రులను ఇబ్బంది పెడుతున్నారని కౌంటర్ ఇస్తున్నారు.
తెలంగాణ సర్కార్ మరో కీలక నిర్ణయం.. ఆ మూడు జిల్లాల ప్రజలకు శుభవార్త..
May 14, 2026 / 07:49 AM ISTTelangana Govt : రాష్ట్రంలోని మున్సిపల్ కార్పొరేషన్లతోపాటు ఇతర ప్రాంతాలకు సంబంధించి మెగా గ్రోత్ కారిడార్ల్లో ఏకరీతి అభివృద్ధి ప్రణాళికలను అమలు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులకు ఆదేశించారు. ముఖ్యంగా వరంగల్, కరీంనగర్,…
భూదాన్ బాధితులకు భారీ ఊరట.. కూల్చిన చోటే వారికి ఇందిరమ్మ ఇళ్లు..!
March 11, 2026 / 08:59 AM ISTVelugumatla Bhoodan Victims Indiramma Illu : వెలుగుమట్ల భూదాన్ బాధితుల విషయంలో ప్రభుత్వం దిగి వచ్చింది. బాధితులకు ఇళ్లు కూల్చిన చోటే ఇందిరమ్మ ఇళ్లు ఇస్తామని చెప్పింది.
కూల్చిన చోటే డబుల్ బెడ్రూం ఇళ్లు ఇవ్వాలి.. న్యాయం జరిగేవరకు దీక్ష కొనసాగుతుంది : కల్వకుంట్ల కవిత
March 10, 2026 / 12:33 PM ISTKalvakuntla Kavitha Hunger Strike : వెలుగుమట్ల బాధితులకు అండగా ఉంటానని వారికి న్యాయం జరిగేవరకు పోరాడతానని కల్వకుంట్ల కవిత స్పష్టం చేశారు.
అర్ధరాత్రి హైడ్రామా మధ్య కల్వకుంట్ల కవిత అరెస్ట్.. హైదరాబాద్ కు తరలింపు
March 10, 2026 / 08:46 AM ISTKalvakuntla Kavitha Arrest : జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్లను కవితను సోమవారం అర్థరాత్రి ఖమ్మంలో అరెస్ట్ చేశారు.
ఖమ్మంలో పేదల ఇళ్ల కూల్చివేతపై రాజకీయ తుఫాన్
February 26, 2026 / 02:54 PM ISTఖమ్మంలో పేదల ఇళ్ల కూల్చివేతపై రాజకీయ తుఫాన్
గుడిసెల కూల్చివేత చుట్టూ రాజకీయ దుమారం..! ఆరోపణలు ఏంటి? వాటిలో నిజమెంత?
February 25, 2026 / 08:40 PM ISTతుమ్మల ప్రమేయం ఉందా? లేక ఆయన నియోజకవర్గ పరిధిలో కూల్చివేతలు జరిగాయి కాబట్టి అలిగేషన్స్ వస్తున్నాయా?
ఖమ్మంలో టెన్షన్ టెన్షన్.. తెల్లారకముందే జేసీబీలు, డోజర్లతో వచ్చి.. ఇళ్లను కూల్చేశారు..
February 24, 2026 / 01:03 PM ISTKhammam : ఖమ్మం జిల్లాలో టెన్షన్ వాతావరణం నెలకొంది. జిల్లా పరిధిలోని వెలుగుమట్ల ప్రాంతంలో పేదల ఇండ్లను అధికారులు కూల్చేశారు.
‘పవన్ హఠావో’ బుక్ రచయిత హత్య మిస్టరీ వీడింది.. చంపింది వీళ్లే..
February 23, 2026 / 09:12 AM ISTహత్యను రోడ్డు ప్రమాదంలా చిత్రించే ప్రయత్నం చేశాడు.
ట్రంప్ మరో హిట్లర్లా మారారు.. ప్రధాని మోదీ దేశాభివృద్ధికి చేసిందేమీ లేదు- డి.రాజా
January 18, 2026 / 06:18 PM ISTపాలస్తీనాలో మారణహోమం కొనసాగుతోందని రాజా వాపోయారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇజ్రాయల్ కి మద్దతు పలికితే.. ఇదేమిటని అడిగే వారు లేరని ఆవేదన వ్యక్తం చేశారు.