-
Home » Khammam
Khammam
ట్రంప్ మరో హిట్లర్లా మారారు.. ప్రధాని మోదీ దేశాభివృద్ధికి చేసిందేమీ లేదు- డి.రాజా
పాలస్తీనాలో మారణహోమం కొనసాగుతోందని రాజా వాపోయారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇజ్రాయల్ కి మద్దతు పలికితే.. ఇదేమిటని అడిగే వారు లేరని ఆవేదన వ్యక్తం చేశారు.
బీజేపీ అంటే బ్రిటీష్ జనతా పార్టీ.. మళ్లీ వలస పోయే పరిస్థితి తెచ్చారు- సీఎ రేవంత్
కార్పొరేట్ కంపెనీల చేతిలో కీలు బొమ్మగా మారిన మోదీ.. జాతీయ ఉపాధి హామీ పథకాన్ని రద్దు చేసి మళ్లీ మల్టీ నేషనల్ కంపెనీలకు మన హక్కులను తాకట్టు పెట్టు ప్రయత్నం చేస్తున్నారని విరుచుకుపడ్డారు.
భారీ సైబర్ క్రైమ్ ముఠా గుట్టురట్టు.. రూ.547 కోట్లు కొల్లగొట్టిన నేరగాళ్లు.. సంచలన విషయాలు చెప్పిన ఖమ్మం పోలీసులు
ప్రజల నుంచి బ్యాంకు ఖాతాల వివరాలు తీసుకుని అనధికారిక లావాదేవీలు జరిపారు. ప్రధాన నిందితుడు ప్రవీణ్ తో పాటు సహకరించిన 18మందిని అరెస్ట్ చేశారు పోలీసులు.
తీవ్ర విషాదం.. చిన్నారి ప్రాణం తీసిన పెన్సిల్.. అక్కడ గుచ్చుకుని..
చిన్నారి మృతితో కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.
లక్కీ డ్రా ద్వారా సింగిల్ బెడ్ రూమ్ ప్లాట్ల కేటాయింపు.. అర్హులు వీరే.. ఇలా అప్లయ్ చేసుకోండి..
గచ్చిబౌలిలోని ఫ్లాట్ల ధర 26 లక్షల నుండి 36.20 లక్షల రూపాయల మధ్య ఉంది. వరంగల్లో రూ.19 లక్షల నుండి 21.50 లక్షల రూపాయల మధ్య, ఖమ్మంలో రూ.11.25 లక్షలుగా ఉంది.
ఖమ్మంలో ఘోరం.. వాకింగ్కు వెళ్లిన సీపీఎం నాయకుడిని దారుణంగా చంపిన దుండగులు
సామినేని రామారావు హత్య పట్ల డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
ఖమ్మం మున్నేరు ఉగ్రరూపం.. కాలనీలను చుట్టుముట్టిన వరద.. వరంగల్లో క్లౌడ్ బరెస్ట్ ఏర్పడడంతో..
Khammam Munneru Floods ఖమ్మం నగరం సమీపంలోని ధంసలాపురం వద్ద ఆర్ అండ్ బీ రహదారిపై మున్నేరు వరద నీరు మూడు అడుగుల మేర చేరింది.
'మొంథా' తుఫాను బీభత్సం: వాగులో కొట్టుకుపోయిన డీసీఎం.. పంట నష్టంతో రైతుల ఆవేదన
'మొంథా' తుఫాన్ ప్రభావంతో ఖమ్మం జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. ఈ వర్షాల ధాటికి నిమ్మవాగులో ఓ డీసీఎం వాహనం కొట్టుకుపోయింది. భారీ వర్షంలో నిర్లక్ష్యంగా వాగు దాటే�
వామ్మో.. గంజాయితో పాటు రివాల్వర్లు, మారణాయుధాలు.. షాక్లో ఖమ్మం ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు..
కేరళ కొచ్చిలో గ్యాంగ్స్టర్ బిలాల్పై 100కు పైగా కేసులు ఉన్నాయి. 28సార్లు శిక్షలు అనుభవించాడు. ఈ మధ్యనే..
రైతులకు శుభవార్త.. రాష్ట్రంలోని ఆ ప్రాంతాల్లో కొత్త మార్కెట్ యార్డులకు ప్రభుత్వం గ్రీన్సిగ్నల్.. ప్రాంతాలు ఇవే..
రాష్ట్రంలో ప్రస్తుతం 197 మార్కెట్ యార్డులు ఉన్నాయి. వీటికి అదనంగా మరో 10 మార్కెట్ యార్డులు ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం గ్రీన్సిగ్నల్ ఇచ్చింది.