Home » Khammam
రాష్ట్రంలో ప్రస్తుతం 197 మార్కెట్ యార్డులు ఉన్నాయి. వీటికి అదనంగా మరో 10 మార్కెట్ యార్డులు ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం గ్రీన్సిగ్నల్ ఇచ్చింది.
ఈ ఏడాది మార్చి నెలలోనే గోదావరి నదిలో ఇసుక దిబ్బలు, బండరాళ్లు కనిపిస్తున్నాయి.
అడ్మిషన్లు, వసూళ్లు చేసిన ఫీజులు, ఆదాయ వ్యయాలు, ప్రభుత్వానికి చెల్లించిన పన్నుల వివరాలు అడిగి తెలుసుకుంటున్నారు.
అర్హులైన ప్రతీ ఒక్కరికి ఇందిరమ్మ ఇల్లు వస్తుందన్నారు. ప్రతీ ధాన్యం గింజను ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని రైతులకు హామీ ఇచ్చారు.
అగ్నిప్రమాద ఘటనపై విచారణ చేయాల్సిందిగా అధికారులకు ఆదేశాలు జారీ చేశారు మంత్రి తుమ్మల.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ప్రారంభించనుంది.
హనుమకొండ నుంచి ఖమ్మం వెళ్తుండగా ఈ ఘటన జరిగింది.
ఖమ్మం, మహబూబాబాద్ జిల్లాల్లో భారీ వర్షం కురుస్తోంది. ఈ వర్షం కారణంగా మున్నేరులోకి పెద్దెత్తున వరద నీరు చేరుతోంది. ప్రస్తుతం మున్నేరు వద్ద నీటి ప్రవాహం
తాజాగా మెగాస్టార్ చిరంజీవి రెండు తెలుగు రాష్ట్రాలకు విరాళం ప్రకటించారు.
ఖమ్మంలోని ప్రకాశ్ నగర్ బ్రిడ్జిపై వరద నీటిలో చిక్కుకున్న తొమ్మిది మంది సురక్షితంగా బయటకు వచ్చారు.